ఫ్లైట్ లేట్ అవ్వడంతో జనసేనాని ఏం చేశాడో తెలుసా!
తానూ సాధారణ వ్యక్తినేనని పలుమార్లు చెప్తూ వచ్చే జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి తనలోని సాదాతనాన్ని నిరూపించుకున్నాడు. రైతుల కోసం ఇవాళ కాకినాడలో రైతు సౌభాగ్య దీక్ష చేసిన పవన్.. దీక్ష అనంతరం రాజమండ్రికి వెళ్లాలనుకున్నారు. అయితే రాజమండ్రి ఫ్లైట్ లేట్ అవ్వడంతో విమానాశ్రయం వెలుపలే ఓ సాధారణ వ్యక్తిలా పడుకున్నారు. ఉదయం నుంచి దీక్షలో అలిసిపోయిన పవన్.. అన్నీ మరిచి ఇలా తలవాల్చారు. దీనికి సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. […]
తానూ సాధారణ వ్యక్తినేనని పలుమార్లు చెప్తూ వచ్చే జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి తనలోని సాదాతనాన్ని నిరూపించుకున్నాడు. రైతుల కోసం ఇవాళ కాకినాడలో రైతు సౌభాగ్య దీక్ష చేసిన పవన్.. దీక్ష అనంతరం రాజమండ్రికి వెళ్లాలనుకున్నారు. అయితే రాజమండ్రి ఫ్లైట్ లేట్ అవ్వడంతో విమానాశ్రయం వెలుపలే ఓ సాధారణ వ్యక్తిలా పడుకున్నారు. ఉదయం నుంచి దీక్షలో అలిసిపోయిన పవన్.. అన్నీ మరిచి ఇలా తలవాల్చారు. దీనికి సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అయితే ఎన్నికల ప్రచార సమయంలోనూ రాజకీయ నాయకులకు అతీతంగా ఆయన పలుమార్లు సాదా జీవితం గడిపిన విషయం తెలిసిందే.