స్కూటీలో పక్షిగూడు.. ఏం జరిగిందంటే ??

|

Jun 19, 2023 | 7:53 PM

ప‌క్షులు గూళ్లు క‌ట్టుకుని వాటిల్లో నివ‌సిస్తాయ‌ని మ‌నంద‌రికీ తెలుసు. అలానే కొన్నిసార్లు మ‌న ఇళ్లల్లో గూళ్లు క‌ట్టుకుని గుడ్లుపెట్టి, వాటిని పిల్లల్ని పొదగడం కూడా చూస్తూ ఉంటాం. ఆ పక్షి పిల్లలకు రెక్కలు వచ్చాయకా అక్కడ్నుంచి వెళ్లిపోతాయి. కానీ, ఇక్కడో పక్షి నిరతంరం ప్రయాణింఏ ఓ స్కూటీలో గూడుపెట్టి గుడ్లుకూడా పెట్టింది.

ప‌క్షులు గూళ్లు క‌ట్టుకుని వాటిల్లో నివ‌సిస్తాయ‌ని మ‌నంద‌రికీ తెలుసు. అలానే కొన్నిసార్లు మ‌న ఇళ్లల్లో గూళ్లు క‌ట్టుకుని గుడ్లుపెట్టి, వాటిని పిల్లల్ని పొదగడం కూడా చూస్తూ ఉంటాం. ఆ పక్షి పిల్లలకు రెక్కలు వచ్చాయకా అక్కడ్నుంచి వెళ్లిపోతాయి. కానీ, ఇక్కడో పక్షి నిరతంరం ప్రయాణింఏ ఓ స్కూటీలో గూడుపెట్టి గుడ్లుకూడా పెట్టింది. పాఠశాలకు వెళ్లేందుకు సిద్ధమైన ఓ స్కూలు టీచర్‌ స్కూటీ తీస్తుండగా స్కూటీకి ముందు భాగంలో పాకెట్‌ లాంటి ప్రదేశంలో పక్షి గూడును గమనించారు. అందులో గుడ్డు కూడా ఉండటంతో చూసి ఆశ్చర్యపోయారు. ఈ ఘటన కర్ణాటకలోని దావణగెరె జిల్లా హొన్నాలి పట్టణానికి చెందిన అనితా యోగేష్ అనే టీచర్‌ స్కూటీలో ఓ పక్షి గూడు కట్టుకుంది. విషయం తెలిసిన స్థానికులు అక్కడికి చేరుకుని నిత్యం కదిలే స్కూటీలో పక్షిగూడా..! అంటూ ఆశ్చర్యపోయారు. అయితే ఆ గూటిలో పక్షిమాత్రం లేదు. బహుశా ఆహారం కోసం వెళ్లిఉంటుందని భావించిన స్థానికులు టీచర్‌తో కలిసి ఆ పక్షి గూడు, గుడ్లను సురక్షిత ప్రాంతానికి తరలించారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

లబ్బే బాబా.. మహిళలు వెళ్తే ఏం చేస్తాడంటే ??

ఏడేళ్ల తర్వాత ఆనంద్‌ మహీంద్రాతో ఆ అమ్మాయి.. అసలు కథేంటంటే ??

పెళ్లి కొడుకా మజాకా !! 51 ట్రాక్టర్లతో ఊరేగింపుగా !!

Follow us on