తెలంగాణభవన్కు చేరుకున్నారు CM కేసీఆర్. ముందుగా తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం తెలంగాణ భవన్లో ప్రత్యేక పూజ చేశారు. సరిగ్గా 1:20 నిమిషాలకు BRS పత్రాలపై సంతకం చేశారు. అనంతరం BRS పార్టీ జెండా ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమానికి ప్రకాష్రాజ్, కుమారస్వామి హాజరయ్యారు. తెలంగాణ మాదిరిగానే దేశాన్ని అభివృద్ధి చేయాలన్నదే BRS లక్ష్యమన్నారు నేతలు. ఆ టార్గెట్ కోసం అంతా కలిసికట్టుగా పనిచేస్తామని చెప్పారు.