2047 స్వర్ణాంధ్ర విజన్ లక్ష్యంగా కలెక్టర్లు పనిచేయాలి

Updated on: Sep 15, 2025 | 10:32 PM

అమరావతిలోని సచివాలయంలో రెండు రోజుల పాటు జరిగిన ఏపీ కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు 2047 స్వర్ణాంధ్ర విజన్‌ను వివరించారు. లాజిస్టిక్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్వచ్ఛత, జిల్లా అభివృద్ధిపై సీఎం సమీక్షించారు. జిల్లాల అభివృద్ధికి కలెక్టర్లకు మార్గదర్శకత్వం అందించారు. అమరావతిలోని సచివాలయంలో నాలుగో ఏపీ కలెక్టర్ల సదస్సు ప్రారంభమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రెండు రోజుల పాటు ఈ సదస్సు జరుగుతుంది.

అమరావతిలోని సచివాలయంలో నాలుగో ఏపీ కలెక్టర్ల సదస్సు ప్రారంభమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రెండు రోజుల పాటు ఈ సదస్సు జరుగుతుంది. తొలిరోజు సమావేశంలో లాజిస్టిక్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్వచ్ఛత వంటి అంశాలతో పాటు జిల్లా అభివృద్ధి, సంక్షేమం, ప్రగతిపై చర్చ జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2047 నాటికి స్వర్ణాంధ్రను సాధించాలనే లక్ష్యంతో కలెక్టర్లను ఉద్దేశించి మాట్లాడారు. జిల్లాల అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. రెండో రోజు సమావేశంలో మరింత వివరణాత్మక చర్చలు జరుగుతాయని తెలుస్తోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వర్షాల ఎఫెక్ట్ మరోసారి నిలిచిపోయిన ముంబై లో మోనోరైలు

ముషీరాబాద్ లో గల్లంతైన యువకుడి కోసం గాలింపు

యూరియూ సరఫరాలో ఇబ్బందులు లేకుండా చూడాల్సిన బాధ్యత వాళ్లదే

తెలంగాణ ప్రైవేట్ ఆస్పత్రుల కీలక నిర్ణయం..ఆరోగ్యశ్రీ సేవలు బంద్

సొంత ఆటో ఉన్న డ్రైవర్ కు వాహనమిత్ర

Loading...
Unable to load recommendations.
Follow Us