Omicron Lockdown Tension: భయం గుప్పెట్లో భారత్ ? మళ్ళీ ‘లాక్ డౌన్’ వైపు అడుగులు..(వీడియో)
దేశంలో ఓమిక్రాన్ రోగుల సంఖ్య శుక్రవారం నాటికి 1,700 మార్కును దాటింది. భారతదేశంలో కేవలం 30 రోజుల్లోనే 25 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో మొత్తం ఒమిక్రాన్ రోగుల సంఖ్య 1892 కి చేరుకుంది.
Published on: Jan 04, 2022 04:23 PM
Loading...
Unable to load recommendations.
Follow Us
