Narasaraopeta: నర్సారావు పేట సూపర్ మార్కెట్ లో అగ్నిప్రమాదం

Updated on: Dec 04, 2023 | 1:20 PM

పల్నాడు జిల్లా నరసరావుపేటలో చరిష్మా సూపర్ మార్కెట్ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. దాదాపు 3 కోట్ల ఆస్తి నష్టం జరిగిందంటున్నారు నిర్వాహకులు..మంటలు భారీగా ఎగిసిపడటంతో స్థానికులు పరుగులు తీశారు. రెండు ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రత్నిస్తున్నారు అగ్నిమాపక సిబ్బంది.

పల్నాడు జిల్లా నరసరావుపేటలో చరిష్మా సూపర్ మార్కెట్ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. దాదాపు 3 కోట్ల ఆస్తి నష్టం జరిగిందంటున్నారు నిర్వాహకులు..మంటలు భారీగా ఎగిసిపడటంతో స్థానికులు పరుగులు తీశారు. రెండు ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రత్నిస్తున్నారు అగ్నిమాపక సిబ్బంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఏపీ ఎన్నికల్లో పోటీ చేస్తానంటున్న టిక్ టాక్ ‘జుమ్ చక’ స్టార్

Michaung Cyclone: నెల్లూరు-మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశం

బిర్యానీలో బల్లిని చూసి ఎలా షాకయ్యరో చూడండి

ఉత్తరాఖండ్ టన్నెల్ రెస్య్కూ ఆపరేషన్ సక్సెస్‌ వెనక హైదరాబాదీల కృషి..

గాజాను వదిలి ఇంకెక్కడికి వెళ్లాలంటూ బాధితుల గగ్గోలు

 

Loading...
Unable to load recommendations.
Follow Us