Narasaraopeta: నర్సారావు పేట సూపర్ మార్కెట్ లో అగ్నిప్రమాదం

|

Dec 04, 2023 | 1:20 PM

పల్నాడు జిల్లా నరసరావుపేటలో చరిష్మా సూపర్ మార్కెట్ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. దాదాపు 3 కోట్ల ఆస్తి నష్టం జరిగిందంటున్నారు నిర్వాహకులు..మంటలు భారీగా ఎగిసిపడటంతో స్థానికులు పరుగులు తీశారు. రెండు ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రత్నిస్తున్నారు అగ్నిమాపక సిబ్బంది.

పల్నాడు జిల్లా నరసరావుపేటలో చరిష్మా సూపర్ మార్కెట్ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. దాదాపు 3 కోట్ల ఆస్తి నష్టం జరిగిందంటున్నారు నిర్వాహకులు..మంటలు భారీగా ఎగిసిపడటంతో స్థానికులు పరుగులు తీశారు. రెండు ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రత్నిస్తున్నారు అగ్నిమాపక సిబ్బంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఏపీ ఎన్నికల్లో పోటీ చేస్తానంటున్న టిక్ టాక్ ‘జుమ్ చక’ స్టార్

Michaung Cyclone: నెల్లూరు-మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశం

బిర్యానీలో బల్లిని చూసి ఎలా షాకయ్యరో చూడండి

ఉత్తరాఖండ్ టన్నెల్ రెస్య్కూ ఆపరేషన్ సక్సెస్‌ వెనక హైదరాబాదీల కృషి..

గాజాను వదిలి ఇంకెక్కడికి వెళ్లాలంటూ బాధితుల గగ్గోలు

 

Follow us on