ఏదైనా కోర్టులోనే తేల్చుకుంటా!! సంచలన విషయాలు బయటపెట్టిన ఐ బొమ్మ రవి

Updated on: Dec 29, 2025 | 8:19 PM

ఐబొమ్మ రవిని 20 రోజుల కస్టడీ అనంతరం చంచల్ గూడ జైలుకు తరలించారు. పైరసీ, బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ ఆరోపణలపై సిసిఎస్ పోలీసులు విచారించారు. బెట్టింగ్ యాప్స్ నిర్వాహకుల నుంచి డబ్బులు పొందినట్లు దర్యాప్తులో తేలింది. అన్ని ఆరోపణలను తోసిపుచ్చిన రవి, కోర్టులోనే మాట్లాడతానని స్పష్టం చేశారు.

ఐబొమ్మ రవిని దాదాపు 20 రోజుల పోలీసు కస్టడీ తర్వాత చంచల్ గూడ జైలుకు తరలించారు. ఐబొమ్మ పైరసీ కేసులో సిసిఎస్ పోలీసులు మొదట ఎనిమిది రోజులు, ఆపై 12 రోజులు, మొత్తం 20 రోజుల పాటు ఆయన్ను విచారించారు. ఈ విచారణ అనంతరం నాంపల్లి కోర్టులో హాజరుపరిచి, అక్కడి నుంచి చంచల్ గూడ జైలుకు తరలించారు. పోలీసుల దర్యాప్తులో ఐబొమ్మ సైట్‌లో పైరసీ సినిమాలతో పాటు బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేశారని, తద్వారా భారీ మొత్తంలో డబ్బులు ఆర్జించారని ఆరోపణలు వచ్చాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

KTR: కేసీఆర్ ను తిట్టడం తప్ప వాళ్ళు చేసిందేమీ లేదు

ఇళ్లలోకి దూరి భయభ్రాంతులకు గురి చేస్తున్న వానరాలు

Thalapathy Vijay: అభిమానుల కోరిక మేరకు స్టేజ్ పై విజయ్ స్టెప్పులు

హైదరాబాద్ వాసులకు మరోసారి ఈగల్ టీమ్ హెచ్చరిక

Srisailam: శ్రీశైలంలో ఆన్ లైన్ విధానానికి భక్తులలో అనూహ్య స్పందన