Gas Crisis: దేశవ్యాప్తంగా వంట గ్యాస్ టెన్షన్.. అష్ట కష్టాలు పడుతున్న ప్రజలు
భారతదేశంలో వంట గ్యాస్ సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడింది. మధ్యప్రాచ్యంలోని యుద్ధం కారణంగా దేశవ్యాప్తంగా, ముఖ్యంగా మహారాష్ట్ర, జార్ఖండ్, మెట్రో నగరాల్లో ఎల్పీజీ కొరత నెలకొంది. ప్రజలు క్యూ లైన్లలో వేచి చూస్తున్నారు. బ్లాక్ మార్కెటింగ్ను అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం గ్యాస్ బుకింగ్స్కు 25 రోజుల గడువు నిబంధనను ప్రవేశపెట్టింది.
దేశవ్యాప్తంగా వంట గ్యాస్ సరఫరా విషయంలో తీవ్రమైన ఆందోళన నెలకొంది. మధ్యప్రాచ్యంలోని యుద్ధ వాతావరణం, ముఖ్యంగా ఇరాన్కు సంబంధించిన ఉద్రిక్తతల కారణంగా భారతదేశంలో డొమెస్టిక్, కమర్షియల్ గ్యాస్ సరఫరాలో కోతలు విధించబడుతున్నాయి. బెంగళూరు, చెన్నై, ముంబై వంటి మెట్రో నగరాలతో సహా పలు ప్రాంతాల్లో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల కొరత స్పష్టంగా కనిపిస్తోంది. ముంబైలో 20 శాతం హోటళ్లు మూతపడగా, మరికొన్ని మెనూలను, పని వేళలను తగ్గించుకుంటున్నాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Lavanya Tripathi: లావణ్య త్రిపాఠిని టార్గెట్ చేసిందెవరు..?
ఇది యాపారం.. ఏ మాత్రం తగ్గని మహేష్ బాబు.. అల్లు అర్జున్
Jr NTR: ఎన్టీఆర్ న్యూ లుక్ రివీల్ !! తారక్ మేకోవర్కు ఫ్యాన్స్ ఫిదా
Varanasi: వారణాసి మూవీ అప్డేట్స్.. మంచు కొండల్లో మహేష్ విన్యాసాలు
Nayanthara: అక్కడ నయన్ టాప్.. ముద్దుగుమ్మ స్పీడ్కు కనీసం పోటీ లేదుగా