SBI కస్టమర్లకు గుడ్ న్యూస్.. ఆ ఛార్జీలను తిరిగిచ్చిన బ్యాంకు.. మీ ఖాతాలను చెక్ చేసుకోండి… ( వీడియో )
బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ తన కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. జీరో బ్యాలెన్స్ ఖాతాల్లో నెలకు నాలుగు కన్నా ఎక్కువ ట్రాన్సాక్షన్స్ నిర్వహిస్తే వసూలు చేసిన ఛార్జీలను తిరిగి రీఫండ్ చేసినట్లు వెల్లడించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
మరిన్ని ఇక్కడ చూడండి: Date palm: రంజాన్ నెలలో ఖర్జూర పండ్లకు ఎందుకు అంత ప్రాముఖ్యత…??? ( వీడియో )
Loading...
Unable to load recommendations.
Follow Us
