టీవీ9 ఎఫెక్ట్: మోదీకి మెమెంటో ప్రదానంపై వెనక్కి తగ్గిన టీటీడీ

ప్రధాని మోదీ తిరుమల రాక సందర్భంగా ఆయనకు శ్రీవారి ఖజానాలోని అత్యంత అరుదైన, విలువైన పురాతన నాణాలతో తయారు చేసిన మెమెంటోను బహూకరించాలని టీటీడీ తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. టీవీ9 వరుస కథనాలతో  టీటీడీ అధికారులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. మెమెంటో ప్రదానాన్ని నిలిపివేస్తున్నట్టు స్పష్టం చేశారు.

టీవీ9 ఎఫెక్ట్: మోదీకి మెమెంటో ప్రదానంపై వెనక్కి తగ్గిన టీటీడీ
Follow us

|

Updated on: Jun 09, 2019 | 5:26 PM

ప్రధాని మోదీ తిరుమల రాక సందర్భంగా ఆయనకు శ్రీవారి ఖజానాలోని అత్యంత అరుదైన, విలువైన పురాతన నాణాలతో తయారు చేసిన మెమెంటోను బహూకరించాలని టీటీడీ తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. టీవీ9 వరుస కథనాలతో  టీటీడీ అధికారులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. మెమెంటో ప్రదానాన్ని నిలిపివేస్తున్నట్టు స్పష్టం చేశారు.