కరోనా మరణ మృదంగం.. ఈ రాత్రి 8 గంటలకు ప్రధాని మోదీ ప్రసంగం

కరోనా వల్ల దేశంలో తలెత్తిన పరిస్థితిపై ప్రధాని మోదీ మంగళవారం రాత్రి 8 గంటలకు దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ మేరకు ట్వీట్ చెసిన ఆయన.. ప్రజలు ఏ పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిధ్ధంగా ఉండాలని కోరారు. అయితే ఆందోళన చెందవద్దని, ఈ మహమ్మారి నివారణకు ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటోందని పేర్కొన్నారు. లాక్ డౌన్ నిబంధనలను ఖఛ్చితంగా పాటించాలని, ప్రజలు బయట తిరగకుండా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదేనని మోదీ అన్నారు. ఈ నెల 19 న […]

కరోనా మరణ  మృదంగం.. ఈ రాత్రి 8 గంటలకు ప్రధాని మోదీ ప్రసంగం
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Mar 24, 2020 | 4:19 PM

కరోనా వల్ల దేశంలో తలెత్తిన పరిస్థితిపై ప్రధాని మోదీ మంగళవారం రాత్రి 8 గంటలకు దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ మేరకు ట్వీట్ చెసిన ఆయన.. ప్రజలు ఏ పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిధ్ధంగా ఉండాలని కోరారు. అయితే ఆందోళన చెందవద్దని, ఈ మహమ్మారి నివారణకు ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటోందని పేర్కొన్నారు. లాక్ డౌన్ నిబంధనలను ఖఛ్చితంగా పాటించాలని, ప్రజలు బయట తిరగకుండా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదేనని మోదీ అన్నారు. ఈ నెల 19 న మొదటిసారిగా దేశ ప్రజలనుద్దేశించి మోదీ ప్రసంగించిన విషయం తెలిసిందే. కరోనావంటి ముప్పును మనం ఎన్నడూ ఎదుర్కోలేదని, మొదటి ప్రపంచ యుధ్ధ సమయంలో సైతం అనేక దేశాలు ఇలాంటి విపత్కర పరిస్థితిని ఎదుర్కోలేదని ఆయన పేర్కొన్నారు. వరల్డ్ లో పలు ధనిక దేశాలకు కోవిడ్-19 ముప్పు తీవ్రంగా ఉన్నప్పటికీ ఇండియాలో దీని తీవ్రత తక్కువగా ఉన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

టైటానిక్ షిప్ ఫుడ్ మెనూ కార్డ్ చూశారా? ప్రయాణీకులు ఏం తిన్నారో!
టైటానిక్ షిప్ ఫుడ్ మెనూ కార్డ్ చూశారా? ప్రయాణీకులు ఏం తిన్నారో!
నగరాల్లో ఆస్తుల విలువ రెట్టింపు… ఆ కారణాల వల్లే ధరల జాతర షురూ
నగరాల్లో ఆస్తుల విలువ రెట్టింపు… ఆ కారణాల వల్లే ధరల జాతర షురూ
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణకు ప్రాణ హాని.. వీరిపై అనుమానం..
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణకు ప్రాణ హాని.. వీరిపై అనుమానం..
మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడితో మీరే కోటీశ్వరులు
మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడితో మీరే కోటీశ్వరులు
120 గంటలు ఏకధాటిగా వాడొచ్చు.. అతి తక్కువ ధరలో బడ్స్..
120 గంటలు ఏకధాటిగా వాడొచ్చు.. అతి తక్కువ ధరలో బడ్స్..
ఐకాన్ స్టార్ రెమ్యునరేషన్ తెలిస్తే ఫ్యూజులు అవుట్ అవ్వాల్సిందే
ఐకాన్ స్టార్ రెమ్యునరేషన్ తెలిస్తే ఫ్యూజులు అవుట్ అవ్వాల్సిందే
హైదరాబాద్‎లో‎ ఐపీఎల్ టికెట్లు దొరకడం లేదా.. అసలు కారణం ఇదే..
హైదరాబాద్‎లో‎ ఐపీఎల్ టికెట్లు దొరకడం లేదా.. అసలు కారణం ఇదే..
ప్లాస్టిక్ నాడు మానవులకు వరం అనుకున్నారు.. నేడు వ్యర్ధాలతో శాపం.
ప్లాస్టిక్ నాడు మానవులకు వరం అనుకున్నారు.. నేడు వ్యర్ధాలతో శాపం.
క్రెడిట్ కార్డు యూజర్లకు ఆ బ్యాంక్ షాక్..17 వేల కార్డుల బ్లాక్
క్రెడిట్ కార్డు యూజర్లకు ఆ బ్యాంక్ షాక్..17 వేల కార్డుల బ్లాక్
వేసవిలో పుదీనా నీరు తాగితే ఇన్ని లాభాలా..? తెలిస్తే ఇప్పుడే మొదలు
వేసవిలో పుదీనా నీరు తాగితే ఇన్ని లాభాలా..? తెలిస్తే ఇప్పుడే మొదలు