Dharmendra Pradhan: ఢిల్లీలో ఘనంగా జగన్నాథుని రథోత్సవం.. పాల్గొన్న కేంద్ర మంత్రులు..

న్యూ ఢిల్లీ‎లోని జగన్నాథ ఆలయం వద్ద ఏర్పాటు చేసిన 46వ రథయాత్ర ఉత్సవంలో పాల్గొన్నారు కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్. హౌజ్ ఖాస్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన అద్భుతమైన యాత్రలో కేంద్రమంత్రితో పాటూ పలువురు భక్తులు, ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. దీంతో ఆ ప్రాంతమంతా కోలాహలంగా, ఆధ్యాత్మిక శోభతో కనిపించింది. సుమారు 50 వేల మందికిపైగా భక్తులు, ప్రజలు పాల్గొన్నారు.

Dharmendra Pradhan: ఢిల్లీలో ఘనంగా జగన్నాథుని రథోత్సవం.. పాల్గొన్న కేంద్ర మంత్రులు..
Dharmendra Pradhan
Follow us

|

Updated on: Jul 15, 2024 | 9:12 PM

న్యూ ఢిల్లీ‎లోని జగన్నాథ ఆలయం వద్ద ఏర్పాటు చేసిన 46వ రథయాత్ర ఉత్సవంలో పాల్గొన్నారు కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్. హౌజ్ ఖాస్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన అద్భుతమైన యాత్రలో కేంద్రమంత్రితో పాటూ పలువురు భక్తులు, ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. దీంతో ఆ ప్రాంతమంతా కోలాహలంగా, ఆధ్యాత్మిక శోభతో కనిపించింది. సుమారు 50 వేల మందికిపైగా భక్తులు, ప్రజలు పాల్గొన్నారు. ఈ మహోత్సవానికి సంబంధించి తగు ఏర్పాట్లు చేసింది ఆలయకమిటీ. మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో నాలుగు దేవతలను ఊరేగింపుగా ఆలయం ముందున్న ప్రధాన రహదారిపై ఊరేగించారు. రథాన్ని రంగురంగుల పూలతో అలంకరించారు.

ఆ రథయాత్ర నిర్వహించిన రహదారి గుండా భక్తుల సంకీర్తనలు, జై జగన్నాథ నినాదాలు, హూళుహుళీలు, శంఖం ఊదడం, ఘంటలు మోగించడం, కరతల, మరదల, ఝంజా, మృదంగ వంటి వాద్యాలను వాయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ రథం ముందు ‘ఛెరాపహంరా’ అనే సంప్రదాయ సేవను చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ మాజీ కార్యదర్శి దుర్యోధన్ ప్రధాన్, ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహపాత్ర, స్థానిక ఎమ్మెల్యే సోమనాథ్ భారతి, డాక్టర్ ఎస్కేజేనా, డాక్టర్ రఘబ్ దాష్, కేదార్‌నాథ్ త్రిపాఠి, సూరజ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Horoscope Today: ఆర్థిక విషయాల్లో ఆ రాశి వారు జాగ్రత్త..
Horoscope Today: ఆర్థిక విషయాల్లో ఆ రాశి వారు జాగ్రత్త..
ఉగ్రకుట్రను భగ్నం చేసిన ఆర్మీ.. ఈ ప్రాంతాల్లో పోలీసుల కూంబింగ్..
ఉగ్రకుట్రను భగ్నం చేసిన ఆర్మీ.. ఈ ప్రాంతాల్లో పోలీసుల కూంబింగ్..
ఆపిల్ పండులో కోట్ల సంఖ్యలో బ్యాక్టీరియా.. తింటే ఏమవుతుందో తెలుసా
ఆపిల్ పండులో కోట్ల సంఖ్యలో బ్యాక్టీరియా.. తింటే ఏమవుతుందో తెలుసా
తెరపైకి సరికొత్త చర్చ.. ఆ పార్టీలో మొదలైన ప్రోటోకాల్ రచ్చ..
తెరపైకి సరికొత్త చర్చ.. ఆ పార్టీలో మొదలైన ప్రోటోకాల్ రచ్చ..
చూడ ముచ్చటైన డిజైన్‌తో సీఎమ్‌ఎఫ్‌ ఇయర్‌ బడ్స్‌..
చూడ ముచ్చటైన డిజైన్‌తో సీఎమ్‌ఎఫ్‌ ఇయర్‌ బడ్స్‌..
ప్రాణాలను పణంగా పెట్టి ప్రయాణం.. పట్టు తప్పితే అంతే సంగతులు..
ప్రాణాలను పణంగా పెట్టి ప్రయాణం.. పట్టు తప్పితే అంతే సంగతులు..
ఢిల్లీ క్యాపిటల్స్‌ ఫ్యాన్స్‌కు బ్యాడ్‌న్యూస్.. పంత్ ఔట్?
ఢిల్లీ క్యాపిటల్స్‌ ఫ్యాన్స్‌కు బ్యాడ్‌న్యూస్.. పంత్ ఔట్?
కాంగ్రెస్ గూటికి పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి..
కాంగ్రెస్ గూటికి పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి..
Controversy:వివాదస్పదమైన టీమిండియా మాజీ క్రికెటర్ల స్టెప్పులు..
Controversy:వివాదస్పదమైన టీమిండియా మాజీ క్రికెటర్ల స్టెప్పులు..
ఢిల్లీలో ఘనంగా జగన్నాథుని రథోత్సవం.. పాల్గొన్న కేంద్ర మంత్రులు..
ఢిల్లీలో ఘనంగా జగన్నాథుని రథోత్సవం.. పాల్గొన్న కేంద్ర మంత్రులు..