Breaking: ప్రముఖ జర్నలిస్ట్ అర్నాబ్ గోస్వామిపై దాడి..
ప్రముఖ జర్నలిస్ట్ అర్నాబ్ గోస్వామిపై ఇవాళ ఉదయం గుర్తు తెలియని దుండగులు దాడికి పాల్పడ్డారు. ముంబైలో తన ఆఫీసు నుంచి ఇంటికి వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.
ప్రముఖ జర్నలిస్ట్ అర్నాబ్ గోస్వామిపై అర్ధరాత్రి 12 గంటల సమయం గుర్తు తెలియని దుండగులు దాడికి పాల్పడ్డారు. ముంబైలో తన ఆఫీసు నుంచి ఇంటికి వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఇద్దరు వ్యక్తులు బైక్పై వచ్చి తనపై, తన భార్యపై ఏవో రసాయనాలు చల్లినట్లు అర్నాబ్ వెల్లడించారు. తమపై దాడి చేసింది కాంగ్రెస్ గుండాలేనని ఆరోపించిన ఆయన.. తనకు, తన కుటుంబానికి ఏం జరిగినా సోనియా గాంధీ, వాద్రా ఫ్యామిలీ బాధ్యత వహించాలన్నారు. కాగా, ఈ ఘటనలో అర్నాబ్, ఆయన భార్య సురక్షితంగా బయటపడ్డారు. పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Also Read:
కిమ్ కంటే యమ డేంజరట.. ఆమె ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.!
జూన్ 1 వరకూ లాక్డౌన్.. సర్కార్ కీలక నిర్ణయం..
కరోనా వేళ.. పాక్కు గట్టి షాక్.. క్వారంటైన్కు ఇమ్రాన్ ఖాన్.!
డిగ్రీ విద్యార్ధులకు శుభవార్త చెప్పిన తెలంగాణ ప్రభుత్వం..
కరోనా పరీక్షల నిర్వహణలో ఏపీ అగ్రస్థానం..
లాక్ డౌన్ వేళ.. అదిరిపోయే పబ్జీ కాంపిటీషన్.. ప్రో-ప్లేయర్స్ గెట్ రెడీ..