యాదాద్రి

యాదాద్రి అనుబంధ ఆలయం పాతగుట్ట శ్రీ లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో నేటి నుంచి అధ్యయనోత్సవాలు జరుగనున్నాయి. నేటి నుంచి నాలుగు రోజుల పాటు అధ్యయనోత్సవాలు జరుగనున్నాయి. ఈ నెల 15 నుండి బ్రహ్మోత్సవాలు మొదలు కానున్నాయి. అధ్యయనోత్సవాల్లో భాగంగా ఈరోజు తిరుమంజన, మత్స్యావతార అలంకార సేవను నిర్వహించనున్నారు.

యాదాద్రి
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Sep 01, 2020 | 6:52 PM

యాదాద్రి అనుబంధ ఆలయం పాతగుట్ట శ్రీ లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో నేటి నుంచి అధ్యయనోత్సవాలు జరుగనున్నాయి. నేటి నుంచి నాలుగు రోజుల పాటు అధ్యయనోత్సవాలు జరుగనున్నాయి. ఈ నెల 15 నుండి బ్రహ్మోత్సవాలు మొదలు కానున్నాయి. అధ్యయనోత్సవాల్లో భాగంగా ఈరోజు తిరుమంజనమత్స్యావతార అలంకార సేవను నిర్వహించనున్నారు.