AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

యాదాద్రి

యాదాద్రి అనుబంధ ఆలయం పాతగుట్ట శ్రీ లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో నేటి నుంచి అధ్యయనోత్సవాలు జరుగనున్నాయి. నేటి నుంచి నాలుగు రోజుల పాటు అధ్యయనోత్సవాలు జరుగనున్నాయి. ఈ నెల 15 నుండి బ్రహ్మోత్సవాలు మొదలు కానున్నాయి. అధ్యయనోత్సవాల్లో భాగంగా ఈరోజు తిరుమంజన, మత్స్యావతార అలంకార సేవను నిర్వహించనున్నారు.

యాదాద్రి
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Sep 01, 2020 | 6:52 PM

Share

యాదాద్రి అనుబంధ ఆలయం పాతగుట్ట శ్రీ లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో నేటి నుంచి అధ్యయనోత్సవాలు జరుగనున్నాయి. నేటి నుంచి నాలుగు రోజుల పాటు అధ్యయనోత్సవాలు జరుగనున్నాయి. ఈ నెల 15 నుండి బ్రహ్మోత్సవాలు మొదలు కానున్నాయి. అధ్యయనోత్సవాల్లో భాగంగా ఈరోజు తిరుమంజనమత్స్యావతార అలంకార సేవను నిర్వహించనున్నారు.