టాప్ 10 న్యూస్ @9PM

| Edited By:

Nov 19, 2019 | 9:00 PM

1. దేశ రాజధానిలో భూకంపం ఉత్తర భారతాన్ని భూకంపం ఉలిక్కిపడేలా చేసింది. సాయంత్రం 7.00 నుంచి 7.30 గంటల మధ్య దేశ రాజధాని ఢిల్లీ, యూపీ,ఉత్తరాఖండ్‌లోని పలు ప్రాంతాల్లో భూకంపం సంభవించింది. దీంతో ప్రజలు ఒక్కసారిగా.. Read more 2. హైదరాబాద్ మెట్రో ట్రాక్‌‌‌పై చెలరేగిన మంటలు..! హైదరాబాద్ మోట్రో ట్రైన్‌ మరోసారి నిలిచిపోయింది. మెట్రో ట్రాక్‌ ఎలక్ట్రిక్ పోల్స్‌‌పై స్వల్ప మంటలు చెలరేగాయి. దీంతో ట్రైన్ మార్గ మధ్యలోనే ఆగిపోయింది. బేగంపేట నుంచి అమీర్‌పేటకు.. Read […]

టాప్ 10 న్యూస్ @9PM
Follow us on

1. దేశ రాజధానిలో భూకంపం

ఉత్తర భారతాన్ని భూకంపం ఉలిక్కిపడేలా చేసింది. సాయంత్రం 7.00 నుంచి 7.30 గంటల మధ్య దేశ రాజధాని ఢిల్లీ, యూపీ,ఉత్తరాఖండ్‌లోని పలు ప్రాంతాల్లో భూకంపం సంభవించింది. దీంతో ప్రజలు ఒక్కసారిగా.. Read more

2. హైదరాబాద్ మెట్రో ట్రాక్‌‌‌పై చెలరేగిన మంటలు..!

3. చంద్రబాబులో సడన్ ఛేంజ్.. షాక్‌లో టిడిపి క్యాడర్ !

చంద్రబాబు మారారు? నిజమే మీరు చదివింది నిజమే.. టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మారిపోయారు. ఈ మాట అంటున్నది ఎవరో కాదు. టీడీపీ కార్యకర్తలే. మా బాబు ఇలా ఉంటే చాలు.. Read more

5. బార్ల బెడదకు చెక్.. ఏపీ సర్కార్ సూపర్బ్ నిర్ణయం

ఏపీలో బార్ల సంఖ్యను 40 శాతం మేరకు కుదించాలని నిర్ణయించారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఈ నిర్ణయాన్ని తక్షణం అమల్లోకి తేవాలని ఆదేశాలు జారీ చేశారు. ఎక్సైజ్ ఆదాయం తగ్గుతుందని అధికారులు చెబుతున్నా.. Read more

మందుబాబులకు షాకిచ్చేందుకు కెసీఆర్ ప్రభుత్వం రెడీ అవుతోంది. ఇందుకు గ్రౌండ్ ప్రిపరేషన్ కూడా పూర్తి అయినట్లు తెలుస్తోంది. కాకపోతే మునిసిపల్ ఎన్నికల నిర్వహణ ముందుండడంతో నిర్ణయం తీసుకునేందుకు.. Read more

7. మహా పాలిటిక్స్‌పై.. ఆరెస్సెస్ చీఫ్ సంచలన వ్యాఖ్యలు..

మహారాష్ట్ర రాజకీయాలు.. రోజుకో మలుపుతిరుగుతున్న విషయం తెలిసిందే. అసలు ఇక్కడ ఏ పార్టీలు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తాయన్నది పెద్ద మిస్టరీగా మారింది. ఎన్నికల్లో బీజేపీ, శివసేన కలిసి పోటీ చేసిన విషయం.. Read more

విద్యార్థి నాయకుడు జార్జిరెడ్డి జీవిత కథ ఆధారంగా రూపొందిస్తున్న సినిమా ‘జార్జిరెడ్డి’. దీనికి సంబంధించిన ప్రోమో ఇటీవలే రిలీజ్ అయ్యింది. అయితే ఈ ప్రోమోపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. తాజాగా ఈ దుమారంలోకి రాజాసింగ్.. Read  more