టాప్ 10 న్యూస్ @ 9AM

| Edited By:

Oct 18, 2019 | 9:03 AM

1. నగరవాసులకు మరో షాక్.. ఇక సమ్మె బాటలో.. ఇప్పటికే ఆర్టీసీ సమ్మెతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న జనానికి రేపటి నుంచి మరో షాక్ తగలబోతోంది. ఆర్టీసీ సమ్మె బాట పట్టినట్లే క్యాబ్ డ్రైవర్లు కూడా నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చారు. ఈ నెల 19 అనగా రేపటి నుంచి నగరంలోని ఉబర్, ఓలా, ఐటీ కంపెనీలకు.. Read more 2. జూన్ రెండు కాదు.. నవంబర్ ఒకటేనట..? రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవానికి స్వస్తి పలికారు. […]

టాప్ 10 న్యూస్ @ 9AM
Follow us on

1. నగరవాసులకు మరో షాక్.. ఇక సమ్మె బాటలో..

ఇప్పటికే ఆర్టీసీ సమ్మెతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న జనానికి రేపటి నుంచి మరో షాక్ తగలబోతోంది. ఆర్టీసీ సమ్మె బాట పట్టినట్లే క్యాబ్ డ్రైవర్లు కూడా నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చారు. ఈ నెల 19 అనగా రేపటి నుంచి నగరంలోని ఉబర్, ఓలా, ఐటీ కంపెనీలకు.. Read more

2. జూన్ రెండు కాదు.. నవంబర్ ఒకటేనట..?

రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవానికి స్వస్తి పలికారు. తాజాగా ఏపీ అవతరణ దినోత్సవాన్ని నవంబర్ 1న నిర్వహించాలని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర విభజన అనంతరం.. ఏపీ అవతరణ దినోత్సవాన్ని.. Read more

3. నేడు సీబీఐ కోర్టుకు వైఎస్ జగన్.. తీర్పు పై సస్పెన్స్..

ఏపీ సీఎం జగన్‌ ఈరోజు హైదరాబాద్‌కు రానున్నట్లు సమాచారం. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సీఎం జగన్‌కి వ్యక్తిగత హాజరు నుంచి ఎలాంటి మినహాయింపు ఇవ్వొద్దంటూ సీబీఐ దాఖలు చేసిన కౌంటర్ పిటిషన్‌ పై నేడు (శుక్రవారం) సీబీఐ కోర్టులో.. Read more

4. లిక్కర్ షాపులకు యజమానుల ఎంపిక.. లక్కెవరిదో..?

రాష్ట్రంలో మద్యం షాపులకు యజమానుల ఎంపిక ఇవాళ(శుక్రవారం) జరగనుంది. లక్కీ డ్రా ద్వారా 2,216 షాపులకు యజమానులను ఎంపిక చేయనున్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కలెక్టర్ల ఆధ్వర్యంలో లక్కీ డ్రా తీయనున్నట్లు ఎక్సైజ్.. Read more

5. రూ.100 కోట్ల హెరాయిన్..పక్కా స్కెచ్..బట్..!

మత్తుమందు ఇప్పుడు దేశంలో ప్రధాన సమస్కల్లో ఒకటిగా మారింది. యువత వీటి భారిన పడి..జివితాల్ని వ్యర్థం చేసుకుంటున్నారు. డ్రగ్స్‌కు అడ్డుకట్టవేసేందుకు..ప్రభుత్వాలు, పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా..సరఫరాను మాత్రం.. Read more

6. షాకింగ్.. బార్డర్‌లో బంగ్లా ఫైరింగ్.. జవాన్ మృతి.. అసలు కథేంటి..?

ఎవరూ ఊహించి ఉండరు. పసికూన బంగ్లాదేశ్ కయ్యానికి కాలుదువ్విందంటే.. అది కూడా భారత్‌పై. దశాబ్దాలుగా కొనసాగుతున్న శాంతి, సామరస్యాలకు చెక్ పెట్టినట్లుగా ఏవరూ ఊహించని విధంగా భారత్, బంగ్లా బార్డర్లో ఘటన చోటుచేసకుంది. వెస్ట్ బెంగాల్‌లోని.. Read more

7. ‘సాహో’ నిర్మాతలపై కేసు నమోదు !..ఎందుకంటే?

తమ సంస్థ తయారు చేసిన బ్యాగులను ‘సాహో’ సినిమాలో హీరో, హీరోయిన్లు వాడినట్లు చూపించడంతో పాటు, ప్రచారం కల్పిస్తామంటూ రూ.1.38 కోట్లకు పైగా డబ్బు తీసుకుని చిత్ర నిర్మాతలు మోసగించారంటూ ఓ బ్యాగుల తయారీ సంస్థ మాదాపూర్‌ పోలీసులకు.. Read more

8. పొంగల్ ఫైట్ : మెగా ఫ్యాన్స్ సపోర్ట్ ఎవరికి ?

‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా మీద మహేష్ బాబుతో పాటు దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాత అనిల్ సుంకర ఏ స్థాయిలో కాన్ఫిడెన్స్ చూపిస్తున్నారో తెలిసిందే. తన కెరీర్లోనే ఇది బిగ్గెస్ట్ హిట్ అవుతుందని, తన అభిమానులు గర్వపడేలా సినిమా ఉంటుందని.. Read more

9. అరవ హీరో..తెలుగు ట్రైలర్..’విజిల్’ వేయిస్తున్నాడంతే..!

తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన తాజా చిత్రం ‘బిగిల్’.  ఈ సినిమాను తెలుగులో ‘విజిల్’ అనే టైటిల్ తో రిలీజ్ చేస్తున్నారు. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటించింది. ఇప్పటికే విడుదలైన తమిళ ట్రైలర్​.. Read more

10. ‘పుల్వామా’ అమరవీరుల పిల్లల కోసం సెహ్వాగ్​ ఏం చేశాడంటే..?

భారత మాజీ క్రికెటర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఫార్మాట్ ఏదైనా దూకుడుతో ఆటను ప్రదర్శించే అతడు..ఇండియా గురించి మాట్లాడే పాక్ క్రికెటర్లను కూడా అదే రేంజ్‌లో వాయించేస్తాడు. ఇక ఎప్పుడూ తన దేశభక్తిని చాటుకుంటూ..Read more