రొమాంటిక్ గేమ్‌లో గెలిచింది ఎవరో తెలుసా…?

లాక్‌డౌన్ సమయాన్ని టాలీవుడ్ రొమాంటిక్ జంట మహేష్ బాబు, నమ్రత సరదా సరదాగా గడుపుతున్నారు. తమ ఇంట్లో జరుగుతున్న ప్రతీ చిన్న విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులతో పంచుకుంటున్నారు. తాజాగా ప్రిన్స్‌తో ఓ గేమ్ ఆడిన నమ్రత గెలవలేకపోతున్నానని ఇన్‌స్టాలో వీడియోను పోస్ట్ చేశారు. కళ్లూ..కళ్లూ ప్లస్ అంటూ ఆడిన ఆటను ఫ్యాన్స్ కోసం పోస్ట్ చేశారు నమ్రత. మహేష్‌తో నమ్రత ఆడిన ఆట ఏంటో తెలుసా…? అదే బ్లింక్ అండ్ యు లూజ్ […]

రొమాంటిక్ గేమ్‌లో  గెలిచింది ఎవరో తెలుసా...?
Follow us

|

Updated on: May 22, 2020 | 12:22 PM

లాక్‌డౌన్ సమయాన్ని టాలీవుడ్ రొమాంటిక్ జంట మహేష్ బాబు, నమ్రత సరదా సరదాగా గడుపుతున్నారు. తమ ఇంట్లో జరుగుతున్న ప్రతీ చిన్న విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులతో పంచుకుంటున్నారు. తాజాగా ప్రిన్స్‌తో ఓ గేమ్ ఆడిన నమ్రత గెలవలేకపోతున్నానని ఇన్‌స్టాలో వీడియోను పోస్ట్ చేశారు. కళ్లూ..కళ్లూ ప్లస్ అంటూ ఆడిన ఆటను ఫ్యాన్స్ కోసం పోస్ట్ చేశారు నమ్రత.

మహేష్‌తో నమ్రత ఆడిన ఆట ఏంటో తెలుసా…? అదే బ్లింక్ అండ్ యు లూజ్ కాంపిటీషన్. ఇందులో ఇద్ద‌రు వ్య‌క్తులు ఒక‌రి క‌ళ్ళ‌ల్లోకి ఒక‌రు చూస్తూ రెప్ప ఆర్ప‌కూడ‌దు. అయితే ఈ గేమ్‌లో మహేష్‌ను గెలవలేకపోతున్నానని పోస్టు చేశారు నమ్రత. వాస్తవానికి ఆ గేమ్‌లో తాను ఎక్స్ ఫర్ట్ అని కానీ.. ఈ అబ్బాయిని మాత్రం ఓడించలేకపోతున్నానని నమ్రత ఇనస్టాలో పోస్టు చేశారు.