వైసీపీ ఎంపీ కుటుంబానికి సోకిన‌ కరోనా…ఒక‌రు కాదు..ఇద్ద‌రు కాదు..ఏకంగా..

ఏపీలో కరోనా విల‌య‌తాండ‌వం చేస్తోంది. కేసులు సంఖ్య రోజురోజుకు అమాంతం పెరిగిపోతుంది. ఇప్ప‌టికే 1000 దాటి 1100 వైపు ప‌రిగెడుతుంది. ముఖ్యంగా కర్నూలు జిల్లాలో మ‌హ‌మ్మారి వైర‌స్ తీవ్రత ఎక్కువ‌గా ఉంది. మర్కజ్ ఘటన తర్వాత జిల్లాలో కేసులు సంఖ్య ప్ర‌జ‌ల‌ను భ‌య‌బ్రాంతుల‌కు గురిచేసింది. ఇప్పటికే జిల్లాలో మొత్తం 279 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అయితే తాజాగా కర్నూలువైసీపీ ఎంపీ సంజీవ్ కుమార్ ఇంట్లో ఆరుగురికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. ఎంపీ ఇద్దరు సోదరులు, […]

వైసీపీ ఎంపీ కుటుంబానికి సోకిన‌ కరోనా...ఒక‌రు కాదు..ఇద్ద‌రు కాదు..ఏకంగా..
Follow us

|

Updated on: Apr 26, 2020 | 8:28 PM

ఏపీలో కరోనా విల‌య‌తాండ‌వం చేస్తోంది. కేసులు సంఖ్య రోజురోజుకు అమాంతం పెరిగిపోతుంది. ఇప్ప‌టికే 1000 దాటి 1100 వైపు ప‌రిగెడుతుంది. ముఖ్యంగా కర్నూలు జిల్లాలో మ‌హ‌మ్మారి వైర‌స్ తీవ్రత ఎక్కువ‌గా ఉంది. మర్కజ్ ఘటన తర్వాత జిల్లాలో కేసులు సంఖ్య ప్ర‌జ‌ల‌ను భ‌య‌బ్రాంతుల‌కు గురిచేసింది. ఇప్పటికే జిల్లాలో మొత్తం 279 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అయితే తాజాగా కర్నూలువైసీపీ ఎంపీ సంజీవ్ కుమార్ ఇంట్లో ఆరుగురికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది.

ఎంపీ ఇద్దరు సోదరులు, వారి భార్య‌లు, వీరిలో ఒకరి కుమారుడు(14) ఉండగా, 83ఏళ్ల తండ్రికీ కోవిడ్ సోకినట్లు తేలింది. ఎంపీ తండ్రి పరిస్థితి విష‌యంగా ఉండటంతో ఆయనను హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి త‌ర‌లించి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ఈ ఆరుగురిలో నలుగురు డాక్ట‌ర్లే అని సమాచారం అందుతోంది. ఈ విషయాన్ని స్వ‌యంగా ఎంపీ సంజీవ్ కుమార్ క‌న్ఫామ్ చేశారు.

Latest Articles
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?