సామాన్యులకు షాక్.. పెరగనున్న బంగారం ధరలు..!

సామాన్య, మధ్య తరగతి వర్గాలకు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. బంగారంపై కస్టమ్స్ చార్జీలు పెంచుతున్నట్లు బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్న ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్. పసిడిపై 10 నుంచి 12.5 శాతానికి కస్టమ్స్ సుంకాన్ని పెంచుతున్నట్లు తెలిపారు. అలాగే.. పెట్రోల్ ధరలపై సెస్ విధిస్తున్నట్లు తెలిపారు. కాగా.. పార్లమెంట్‌ 2019-20 బడ్జెట్ ప్రసంగం సోమవారానికి వాయిదా పడింది. దాదాపు రెండున్నర గంటలపాటు సాగిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం ముగిసింది. ఉదయం 11 గంటలకు […]

సామాన్యులకు షాక్.. పెరగనున్న బంగారం ధరలు..!
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jul 05, 2019 | 2:45 PM

సామాన్య, మధ్య తరగతి వర్గాలకు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. బంగారంపై కస్టమ్స్ చార్జీలు పెంచుతున్నట్లు బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్న ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్. పసిడిపై 10 నుంచి 12.5 శాతానికి కస్టమ్స్ సుంకాన్ని పెంచుతున్నట్లు తెలిపారు. అలాగే.. పెట్రోల్ ధరలపై సెస్ విధిస్తున్నట్లు తెలిపారు. కాగా.. పార్లమెంట్‌ 2019-20 బడ్జెట్ ప్రసంగం సోమవారానికి వాయిదా పడింది. దాదాపు రెండున్నర గంటలపాటు సాగిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం ముగిసింది. ఉదయం 11 గంటలకు మొదలవగా.. మధ్యాహ్నం 1.15 గంటల ప్రాంతంలో ముగిసింది. బడ్జెట్‌లో పలు కీలక రాయితీలు, తాయిలాలు ప్రకటించారు.

ఐకాన్ స్టార్ రెమ్యునరేషన్ తెలిస్తే ఫ్యూజులు అవుట్ అవ్వాల్సిందే
ఐకాన్ స్టార్ రెమ్యునరేషన్ తెలిస్తే ఫ్యూజులు అవుట్ అవ్వాల్సిందే
హైదరాబాద్‎లో‎ ఐపీఎల్ టికెట్లు దొరకడం లేదా.. అసలు కారణం ఇదే..
హైదరాబాద్‎లో‎ ఐపీఎల్ టికెట్లు దొరకడం లేదా.. అసలు కారణం ఇదే..
ప్లాస్టిక్ నాడు మానవులకు వరం అనుకున్నారు.. నేడు వ్యర్ధాలతో శాపం.
ప్లాస్టిక్ నాడు మానవులకు వరం అనుకున్నారు.. నేడు వ్యర్ధాలతో శాపం.
క్రెడిట్ కార్డు యూజర్లకు ఆ బ్యాంక్ షాక్..17 వేల కార్డుల బ్లాక్
క్రెడిట్ కార్డు యూజర్లకు ఆ బ్యాంక్ షాక్..17 వేల కార్డుల బ్లాక్
వేసవిలో పుదీనా నీరు తాగితే ఇన్ని లాభాలా..? తెలిస్తే ఇప్పుడే మొదలు
వేసవిలో పుదీనా నీరు తాగితే ఇన్ని లాభాలా..? తెలిస్తే ఇప్పుడే మొదలు
పాన్ కార్డులో తప్పులున్నాయా.. సరిచేసుకోవడం చాలా సులభం..
పాన్ కార్డులో తప్పులున్నాయా.. సరిచేసుకోవడం చాలా సులభం..
ఎలక్ట్రానిక్స్ మార్కెట్‌ వైపు రిలయన్స్ దూకుడు..
ఎలక్ట్రానిక్స్ మార్కెట్‌ వైపు రిలయన్స్ దూకుడు..
ఫోన్ ట్యాపింగ్ కేసులో రిటైర్డ్ ఐజీ ప్రమేయం.. సీపీ కలక ప్రకటన..
ఫోన్ ట్యాపింగ్ కేసులో రిటైర్డ్ ఐజీ ప్రమేయం.. సీపీ కలక ప్రకటన..
మా వడ్డీ ఎప్పుడు జమ చేస్తారు..? ఈపీఎఫ్ఓను ఏకేసిన సబ్‌స్క్రైబర్లు
మా వడ్డీ ఎప్పుడు జమ చేస్తారు..? ఈపీఎఫ్ఓను ఏకేసిన సబ్‌స్క్రైబర్లు
ఒంటరిగా వెళ్తున్నారా.. అయితే మీ సెల్ ఫోన్ జాగ్రత్త..
ఒంటరిగా వెళ్తున్నారా.. అయితే మీ సెల్ ఫోన్ జాగ్రత్త..