ఏపీ ఎంసెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్.. 23 నుంచి ధ్రువపత్రాల పరిశీలన..

ఏపీ ఉన్నత విద్యామండలి ఎంసెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈ మేరకు ర్యాంకుల వారీగా ఆన్‌లైన్‌లో ధ్రువపత్రాల పరిశీలన అక్టోబర్ 23వ తేదీ నుంచి అక్టోబర్ 27 వరకు జరుగుతుందని..

ఏపీ ఎంసెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్.. 23 నుంచి ధ్రువపత్రాల పరిశీలన..
Follow us

|

Updated on: Oct 17, 2020 | 3:40 PM

AP Eamcet Counselling Schedule: ఏపీ ఉన్నత విద్యామండలి ఎంసెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈ మేరకు ర్యాంకుల వారీగా ఆన్‌లైన్‌లో ధ్రువపత్రాల పరిశీలన అక్టోబర్ 23వ తేదీ నుంచి అక్టోబర్ 27 వరకు జరుగుతుందని అడ్మిషన్ల కన్వీనర్ ఎం.ఎం నాయక్ తెలిపారు. అలాగే విద్యార్హత ధ్రువపత్రాలలో ఏవైనా మార్పులు చేసుకోవాలనుకుంటే సంబంధిత హెల్ప్‌లైన్ కేంద్రాలను సంప్రదించాలని సూచించారు. ఎంసెట్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు ఈ వెబ్ కౌన్సిలింగ్‌లో పాల్గొనవచ్చునని..  ఓసీ, బీసీ అభ్యర్థులు రూ. 1200, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ. 600 ప్రాసెసింగ్ ఫీజుగా చెల్లించాలని పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే విద్యార్థి ప్రాసెసింగ్ ఫీజు చెల్లించిన తర్వాత ఎంసెట్ ఆన్లైన్ దరఖాస్తులో నమోదు చేసిన మొబైల్ నెంబర్‌కు రిజిస్ట్రేషన్, లాగిన్ ఐడీ నెంబర్లు మెసేజ్ రూపంలో వస్తాయని.. ఆ సమాచారం అందిన తర్వాత లాగిన్ ఐడీ ద్వారా పాస్‌వర్డ్ క్రియేట్ చేసుకుని వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని తెలిపారు. అటు వెబ్ ఆప్షన్ల నమోదు, సీట్ల కేటాయింపు తేదీలను త్వరలోనే ప్రకటిస్తామన్నారు. మరోవైపు దివ్యాంగులు, స్పోర్ట్స్, ఎన్‌సీసీ, ఆంగ్లో ఇండియన్ అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన ఈ నెల 23 నుంచి 26 వరకు ఉదయం 9 గంటల నుంచి విజయవాడలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో జరుగుతుందన్నారు. అటు సీఏపీ (చిల్డ్రన్‌ ఆఫ్‌ ఆర్మ్‌డ్‌ పర్సనల్‌) అభ్యర్థులు ధ్రువపత్రాల పరిశీలన నిమిత్తం విజయవాడ, విశాఖపట్నం, తిరుపతిలోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కాలేజీలోని సహాయ కేంద్రాలను సంప్రదించాలని సూచించారు.

Latest Articles
కీలక గ్రహాల సంచార ప్రభావం.. ఈ పరిహారాలతో వారికి ప్రత్యేక యోగాలు
కీలక గ్రహాల సంచార ప్రభావం.. ఈ పరిహారాలతో వారికి ప్రత్యేక యోగాలు
రుచిగా ఉంటాయని మామిడి అతిగా తింటున్నారా.? అసలుకే ఎసరు తప్పదు..
రుచిగా ఉంటాయని మామిడి అతిగా తింటున్నారా.? అసలుకే ఎసరు తప్పదు..
రూ. 70వేలకే ఎలక్ట్రిక్ స్కూటర్.. ఫీచర్లు మాత్రం హై రేంజ్‌లోనే..
రూ. 70వేలకే ఎలక్ట్రిక్ స్కూటర్.. ఫీచర్లు మాత్రం హై రేంజ్‌లోనే..
రైలు టికెట్‌ ప్రయాణానికి మాత్రమే కాదు.. ఈ ఉచిత సేవలు కూడా..
రైలు టికెట్‌ ప్రయాణానికి మాత్రమే కాదు.. ఈ ఉచిత సేవలు కూడా..
ICSE ISC పదో తరగతి, 12వ తరగతి ఫలితాలు విడుదల.. బాలికలదే పైచేయి!
ICSE ISC పదో తరగతి, 12వ తరగతి ఫలితాలు విడుదల.. బాలికలదే పైచేయి!
మండె ఎండల్లో అందాల అరకు టూర్‌.. తక్కువ బడ్జెట్‌లోనే..
మండె ఎండల్లో అందాల అరకు టూర్‌.. తక్కువ బడ్జెట్‌లోనే..
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పండగే..అలవెన్సులు చూస్తే ఆశ్చర్యపోతారు
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పండగే..అలవెన్సులు చూస్తే ఆశ్చర్యపోతారు
సెకండ్ ఇన్నింగ్ లో బిజీ బిజీగా గడిపేస్తున్న ప్రియమణి
సెకండ్ ఇన్నింగ్ లో బిజీ బిజీగా గడిపేస్తున్న ప్రియమణి
డిగ్రీ అర్హతతో కేంద్ర కొలువులకు యూపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల
డిగ్రీ అర్హతతో కేంద్ర కొలువులకు యూపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల
ఆహా.. హీరోయిన్స్‌ను బీట్ చేసేలా అందాలతో కావిస్తున్న హరితేజ
ఆహా.. హీరోయిన్స్‌ను బీట్ చేసేలా అందాలతో కావిస్తున్న హరితేజ
శ్రీశైలం రోడ్డు మార్గంలో నల్లటి వింత ఆకారం.. దగ్గరికెళ్లి చూస్తే
శ్రీశైలం రోడ్డు మార్గంలో నల్లటి వింత ఆకారం.. దగ్గరికెళ్లి చూస్తే
రెండు రోజుల వ్యవధిలోనే మరో 200 మందికి గూగుల్ ఉద్వాసన.!
రెండు రోజుల వ్యవధిలోనే మరో 200 మందికి గూగుల్ ఉద్వాసన.!
అపర కుబేరుడు ఈ ఖైదీ.. సంపద విలువ రూ.3.60 లక్షల కోట్లు.
అపర కుబేరుడు ఈ ఖైదీ.. సంపద విలువ రూ.3.60 లక్షల కోట్లు.
ఆంధ్రాలో డబ్బు రాజకీయం.బస్సుల్లో తరలిపోతున్న కోట్లలో నోట్ల కట్టలు
ఆంధ్రాలో డబ్బు రాజకీయం.బస్సుల్లో తరలిపోతున్న కోట్లలో నోట్ల కట్టలు
విమానం టేకాఫ్‌ అయిన 10 నిమిషాలకే ఊహించని ప్రమాదం.. 170 మంది.!
విమానం టేకాఫ్‌ అయిన 10 నిమిషాలకే ఊహించని ప్రమాదం.. 170 మంది.!
మండుతున్న ఎండలనుంచి ఉపశమనం.. పుదుచ్చేరి ప్రభుత్వం వినూత్న ఆలోచన..
మండుతున్న ఎండలనుంచి ఉపశమనం.. పుదుచ్చేరి ప్రభుత్వం వినూత్న ఆలోచన..
తలనొప్పిగా ఉందన్నాడు.. మరుక్షణంలోనే ప్రాణాలు కోల్పోయాడు.!
తలనొప్పిగా ఉందన్నాడు.. మరుక్షణంలోనే ప్రాణాలు కోల్పోయాడు.!
గ్యాంగ్‌స్టర్‌ గోల్డీబ్రార్‌ బ్రతికే ఉన్నాడు.! వీడియో..
గ్యాంగ్‌స్టర్‌ గోల్డీబ్రార్‌ బ్రతికే ఉన్నాడు.! వీడియో..
రజనీకాంత్ బయోపిక్ వార్త వైరల్‌.. హీరో ఎవరంటే.!
రజనీకాంత్ బయోపిక్ వార్త వైరల్‌.. హీరో ఎవరంటే.!
16 కేజీలు తగ్గిన రిషబ్‌ పంత్.! కేవలం 5 ml ఆయిల్‌తో వంట..
16 కేజీలు తగ్గిన రిషబ్‌ పంత్.! కేవలం 5 ml ఆయిల్‌తో వంట..