Aakashavani News Reader: సుమారు నాలుగు దశాబ్దాలుగా తన మధుర స్వరంతో రేడియో వార్తలు చదువుతూ శ్రోతల మనసు ఆకట్టుకున్న ఆకాశవాణి సీనియర్ న్యూస్ రీడర్ మాడపాటి సత్యవతి తుది శ్వాస విడిచారు. ఇవాళ తెల్లవారుజామున సుమారు 2 గంటలకు ఆమె మృతి చెందినట్లు కుటుంబసభ్యులు ధృవీకరించారు. ఇక ఆమె మృతి పట్ల సీఎం కేసీఆర్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె సేవలను మరోసారి గుర్తు చేసుకున్నారు. కాగా, సత్యవతి తన స్వరంతో ఎంతోమంది హృదయాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు.
For More News:
ఇంటర్ ఎగ్జామ్స్: ఏపీలో గుడ్న్యూస్.. తెలంగాణలో బ్యాడ్న్యూస్…
టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకోనున్న విరాట్ కోహ్లీ..?
‘ఇండియాకు వస్తారుగా.. లెక్కలు సరి చేస్తా’.. కివీస్ క్రికెటర్లకు కోహ్లీ వార్నింగ్.!
రైతులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త..!
వ్యభిచారం గృహంపై పోలీసుల దాడి.. జబర్దస్త్ ఆర్టిస్టులు అరెస్ట్…
ఏపీలో పెరుగుతున్న కరోనా అనుమానితులు.. ప్రత్యేక హెల్ప్లైన్ ఏర్పాటు..
సాఫ్ట్వేర్కు కరోనా ఎఫెక్ట్.. ఖాళీ అవుతున్న మైండ్స్పేస్..!