ఆ సంస్థలకు కేంద్రం గుడ్ న్యూస్… 4 నెలల అద్దె మినహాయింపు

కరోనా క‌ట్ట‌డి చ‌ర్య‌ల్లో భాగంగా విధించిన లాక్​డౌన్​తో నష్టపోతున్న చిన్న సంస్థలకు అండగా నిలిచేందుకు కేంద్ర ప్ర‌భుత్వం మరో కీల‌క నిర్ణయం తీసుకుంది. ఎస్​టీపీటీ(సాఫ్ట్​వేర్​ టెక్నాలజీ పార్స్క్​ ఆఫ్​ ఇండియా) పరిధిలో ఉన్న ఐటీ సంస్థలకు 4 నెలల పాటు( 2020 మార్చి 1 నుంచి జూన్​ 30 వరకు) అద్దె నుంచి మినహాయింపు ఇచ్చింది. ఈ విషయాన్ని ఎలక్ట్రానిక్స్​ అండ్​ ఇన్ఫర్మేషన్​ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ గురువారం అనౌన్స్ చేసింది. టెక్ పార్కుల్లో ఎక్కువ‌గా చిన్న, […]

ఆ సంస్థలకు కేంద్రం గుడ్ న్యూస్... 4 నెలల అద్దె  మినహాయింపు
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Apr 17, 2020 | 2:19 PM

కరోనా క‌ట్ట‌డి చ‌ర్య‌ల్లో భాగంగా విధించిన లాక్​డౌన్​తో నష్టపోతున్న చిన్న సంస్థలకు అండగా నిలిచేందుకు కేంద్ర ప్ర‌భుత్వం మరో కీల‌క నిర్ణయం తీసుకుంది. ఎస్​టీపీటీ(సాఫ్ట్​వేర్​ టెక్నాలజీ పార్స్క్​ ఆఫ్​ ఇండియా) పరిధిలో ఉన్న ఐటీ సంస్థలకు 4 నెలల పాటు( 2020 మార్చి 1 నుంచి జూన్​ 30 వరకు) అద్దె నుంచి మినహాయింపు ఇచ్చింది. ఈ విషయాన్ని ఎలక్ట్రానిక్స్​ అండ్​ ఇన్ఫర్మేషన్​ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ గురువారం అనౌన్స్ చేసింది.

టెక్ పార్కుల్లో ఎక్కువ‌గా చిన్న, మధ్య తరహా సంస్థలే ఉన్నాయి. తాజాగా కేంద్రం తీసుకున్న అద్దె మినహాయింపు నిర్ణయంతో 60 టెక్ పార్కుల్లో ఉన్న‌ 200 వ‌ర‌కు ఎమ్​ఎస్​ఎమ్​ఈలకు ప్ర‌యోజనం క‌ల‌గ‌నుంది. అంతేకాదు పరోక్షంగా స‌ద‌రు సంస్థల్లో పనిచేసే 3 వేల మందికి లబ్ది చేకూర‌నుంది. ఈ అద్దె మినహాయింపు మొత్తం విలువ రూ.5కోట్ల వ‌ర‌కు ఉంటుంద‌ని అని ప్రభుత్వ వర్గాల స‌మాచారం.

ఎదురులేని రాజస్థాన్.. లక్నోపై ఘన విజయం.. ప్లే ఆఫ్‌కు మరింత చేరువ
ఎదురులేని రాజస్థాన్.. లక్నోపై ఘన విజయం.. ప్లే ఆఫ్‌కు మరింత చేరువ
ఎవడ్రా నువ్వు ఇంత టాలెంటెడ్‌గా ఉన్నావ్..నడి రోడ్డుపై కూర్చీవేసుకు
ఎవడ్రా నువ్వు ఇంత టాలెంటెడ్‌గా ఉన్నావ్..నడి రోడ్డుపై కూర్చీవేసుకు
మంజుమ్మల్ బాయ్స్ ఓటిటిలోకి వచ్చేది ఎప్పుడంటే ??
మంజుమ్మల్ బాయ్స్ ఓటిటిలోకి వచ్చేది ఎప్పుడంటే ??
పాన్ ఇండియా సినిమా షూటింగులతో బిజీబిజీగా రష్మిక.. ఫొటోస్
పాన్ ఇండియా సినిమా షూటింగులతో బిజీబిజీగా రష్మిక.. ఫొటోస్
లేడీ ట్రాఫిక్‌ పోలీసులకు పట్టుబడ్డ బుడ్డొడి యాక్టింగ్ వెరే లెవల్!
లేడీ ట్రాఫిక్‌ పోలీసులకు పట్టుబడ్డ బుడ్డొడి యాక్టింగ్ వెరే లెవల్!
విశాఖనే ఆంధ్రప్రదేశ్ రాజధాని.. మేనిఫెస్టోలో వెల్లడించిన సీఎం జగన్
విశాఖనే ఆంధ్రప్రదేశ్ రాజధాని.. మేనిఫెస్టోలో వెల్లడించిన సీఎం జగన్
వేసవి కాలం కళ్ళు మంటలా.. ఇలా చేస్తే చిటికెలో ఉపశమనం పొందవచ్చు..
వేసవి కాలం కళ్ళు మంటలా.. ఇలా చేస్తే చిటికెలో ఉపశమనం పొందవచ్చు..
అంపైర్లపై హార్దిక్ తీవ్ర ఆగ్రహం.. అసలేం జరిగిందంటే? వీడియో
అంపైర్లపై హార్దిక్ తీవ్ర ఆగ్రహం.. అసలేం జరిగిందంటే? వీడియో
నల్ల ఎండు ద్రాక్షతో నమ్మలేని ఆరోగ్య ప్రయోజనాలు.. తెలిస్తే ఇకవదలరు
నల్ల ఎండు ద్రాక్షతో నమ్మలేని ఆరోగ్య ప్రయోజనాలు.. తెలిస్తే ఇకవదలరు
ఫ్లైట్‌లో ఎయిర్‌ హోస్టస్‌కు ప్రపోజ్ చేసిన పైలట్..! ఆ తర్వాత జరిగి
ఫ్లైట్‌లో ఎయిర్‌ హోస్టస్‌కు ప్రపోజ్ చేసిన పైలట్..! ఆ తర్వాత జరిగి