Saaho: మళ్లీ ఇంతమంది జనాన్ని చూస్తామా? సెల్ఫీ ప్లీజ్: దిల్ రాజు

హైదరాబాద్‌: ‘సాహో’ నిర్మాతలను చూసి ఆలిండియా స్థాయిలో సినిమా ఎలా తీయాలో నేర్చుకుంటానని ప్రముఖ నిర్మాత దిల్‌రాజు అన్నారు. ‘సాహో’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు వచ్చిన ఆయన మరో నిర్మాత శ్యాంప్రసాద్‌రెడ్డితో కలిసి మాట్లాడారు. ‘ప్రభాస్‌ మాట్లాడుతుంటే అసలు సమయమే తెలియదు. నేను చాలా మంది స్టార్‌ హీరోలను చూశాను. కానీ, ప్రభాస్‌ దగ్గరకు వెళ్తుంటే బెస్ట్‌ ఫ్రెండ్‌ దగ్గరకు వెళ్లినట్లుంది. ఏ రాష్ట్రానికీ వెళ్లినా ఇప్పుడు ప్రభాస్‌ గురించే మాట్లాడుకుంటున్నారు. ‘బాహుబలి’ చిత్రాల మాదిరిగా ‘సాహో’ […]

Saaho: మళ్లీ ఇంతమంది జనాన్ని చూస్తామా? సెల్ఫీ ప్లీజ్: దిల్ రాజు
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Aug 19, 2019 | 6:57 AM

హైదరాబాద్‌: ‘సాహో’ నిర్మాతలను చూసి ఆలిండియా స్థాయిలో సినిమా ఎలా తీయాలో నేర్చుకుంటానని ప్రముఖ నిర్మాత దిల్‌రాజు అన్నారు. ‘సాహో’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు వచ్చిన ఆయన మరో నిర్మాత శ్యాంప్రసాద్‌రెడ్డితో కలిసి మాట్లాడారు. ‘ప్రభాస్‌ మాట్లాడుతుంటే అసలు సమయమే తెలియదు. నేను చాలా మంది స్టార్‌ హీరోలను చూశాను. కానీ, ప్రభాస్‌ దగ్గరకు వెళ్తుంటే బెస్ట్‌ ఫ్రెండ్‌ దగ్గరకు వెళ్లినట్లుంది. ఏ రాష్ట్రానికీ వెళ్లినా ఇప్పుడు ప్రభాస్‌ గురించే మాట్లాడుకుంటున్నారు. ‘బాహుబలి’ చిత్రాల మాదిరిగా ‘సాహో’ కూడా భారీ విజయాన్ని అందుకోవాలని ఆకాంక్షిస్తున్నా’’అని అన్నారు.

ఇక్కడ సాహో ప్రీ రిలీజ్ ఈవెంట్ లైవ్ చూడండి:

Latest Articles