తిరుపతిలో గణనీయంగా తగ్గిన కరోనా కేసులు

తిరుపతిలో కరోనా కేసులు గణనీయంగా తగ్గాయి. కోవిడ్ సెంటర్లన్నీ ఖాళీ కావడంతో భవనాలను టీటీడీకి అప్పగిస్తున్నారు అధికారులు. 

తిరుపతిలో గణనీయంగా తగ్గిన కరోనా కేసులు
Follow us

|

Updated on: Nov 05, 2020 | 9:22 AM

తిరుపతిలో కరోనా కేసులు గణనీయంగా తగ్గాయి. కోవిడ్ సెంటర్లన్నీ ఖాళీ కావడంతో భవనాలను టీటీడీకి అప్పగిస్తున్నారు అధికారులు. వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్న సమయంలో వసతి గృహాలు, సత్రాలను కోవిడ్ కేర్ సెంటర్లుగా వినియోగించుకునేందుకు టీటీడీ అవకాశం కల్పించింది. ప్రస్తుతం వ్యాధి వ్యాప్తి తగ్గింది. ఈ క్రమంలో విష్ణునివాసం, మధవం, శ్రీనివాసం, పద్మావతి నిలయాలను తిరిగి టీటీడీకి అప్పగించారు అధికారులు. గత ఏడు నెలలుగా వేల మందికి కోవిడ్ ట్రీట్మెంట్ అందించేందుకు వెంకన్న వసతి గృహాలు సాయపడ్డాయి. వెనక్కు తీసుకున్న భవనాలను ప్రస్తుతం శానిటైజ్ చేస్తోన్న టీటీడీ..ఆపై యధావిధిగా భక్తులకు కేటాయించనుంది. ఇకపై రాయలసీమ జిల్లాల నుచి వచ్చే కరోనా పేషంట్లకు రుయా, స్విమ్స్ ఆసుపత్రుల్లోని కోవిడ్ సెంటర్లలో మాత్రమే చికిత్స అందించనున్నారు.

Also Read :

నేడు ఏపీ కేబినెట్ భేటీ.. కీలక అంశాలపై చర్చ !

ఏపీ : స్కూళ్లలో కరోనా వ్యాప్తి, స్పెషల్ టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు

ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చిన కరోనా పాజిటివ్ మహిళ, అంతా క్షేమం

‘ఆంటీ’ అని పిలిచినందుకు వీర బాదుడు బాదింది

వికారాబాద్‌లో ప్రేమ జంట ఆత్మహత్య

Latest Articles
ప్రధాని నరేంద్ర మోదీ నామినేషన్ వేసేదీ ఎప్పుడంటే?
ప్రధాని నరేంద్ర మోదీ నామినేషన్ వేసేదీ ఎప్పుడంటే?
డీహైడ్రేట్ బారిన పడుతున్నారా డైట్‌లో ఈ జ్యుసి పండ్లను చేర్చుకోండి
డీహైడ్రేట్ బారిన పడుతున్నారా డైట్‌లో ఈ జ్యుసి పండ్లను చేర్చుకోండి
అందం ఆ బ్రహ్మ వరం పొంది.. ఈ వయ్యారి రూపంలో మానవ జన్మ తీసుకుందోమో.
అందం ఆ బ్రహ్మ వరం పొంది.. ఈ వయ్యారి రూపంలో మానవ జన్మ తీసుకుందోమో.
ఏటీఎమ్‌లో మీ కార్డు ఇరుక్కుపోయిందా.? జాగ్రత్త, అది పెద్ద మోసం
ఏటీఎమ్‌లో మీ కార్డు ఇరుక్కుపోయిందా.? జాగ్రత్త, అది పెద్ద మోసం
కోట్ల ఆస్తులు, లగ్జరీ లైఫ్‌ కాదనుకున్నారు..! సన్యాసం స్వీకరించి
కోట్ల ఆస్తులు, లగ్జరీ లైఫ్‌ కాదనుకున్నారు..! సన్యాసం స్వీకరించి
ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. భారత మ్యాచ్‌లకు ఇకపై ఆ సమస్య లేదంట..
ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. భారత మ్యాచ్‌లకు ఇకపై ఆ సమస్య లేదంట..
మాడు పగిలే ఎండలు..123 ఏళ్లలో 2వసారి అత్యధిక ఉష్ణోగ్రతలు.. మే లోనూ
మాడు పగిలే ఎండలు..123 ఏళ్లలో 2వసారి అత్యధిక ఉష్ణోగ్రతలు.. మే లోనూ
సామ్‌సంగ్ ఫోన్‌పై ఊహకందని డిస్కౌంట్.. ఏకంగా రూ. 20 వేలు..
సామ్‌సంగ్ ఫోన్‌పై ఊహకందని డిస్కౌంట్.. ఏకంగా రూ. 20 వేలు..
భారీ విధ్వసం ముంగిట ప్రపంచం.. అణుయుద్ధం జరిగే 72 నిమిషాల్లో..
భారీ విధ్వసం ముంగిట ప్రపంచం.. అణుయుద్ధం జరిగే 72 నిమిషాల్లో..
వీడిన ఎల్లయ్య మిస్సింగ్ మిస్టరీ..!
వీడిన ఎల్లయ్య మిస్సింగ్ మిస్టరీ..!