నష్టాల్లో స్టాక్ మార్కెట్లు..
సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 304 పాయింట్లు నష్టపోయి.. 38,032 పాయింట్ల వద్ద ట్రేడింగ్ అవుతోంది. నిఫ్టీ 100 పాయింట్లు నష్టపోయి 11,318 వద్ద కొనసాగుతోంది. రిలయన్స్, టాటా మోటార్స్, మారుతీ సుజుకి, ఓఎన్జీసీ, టాటా స్టీల్ భారీ లాభాల్లో కొనసాగుతుండగా.. హెచ్డీఎఫ్సీ, బజాజ్ ఫినాన్స్, సిప్లా, ఐసీఐసీఐ బ్యాంక్, బజాజ్ ఆటో, బజాజ్ ఫిన్ సర్వ్,అమర్ రాజా, ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్, ఐసీఐసీఐ లంబార్డ్, ఫ్యూచర్ లైఫ్స్టైల్ నష్టాల్లో కొనసాగుతున్నాయి.
సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 304 పాయింట్లు నష్టపోయి.. 38,032 పాయింట్ల వద్ద ట్రేడింగ్ అవుతోంది. నిఫ్టీ 100 పాయింట్లు నష్టపోయి 11,318 వద్ద కొనసాగుతోంది.
రిలయన్స్, టాటా మోటార్స్, మారుతీ సుజుకి, ఓఎన్జీసీ, టాటా స్టీల్ భారీ లాభాల్లో కొనసాగుతుండగా.. హెచ్డీఎఫ్సీ, బజాజ్ ఫినాన్స్, సిప్లా, ఐసీఐసీఐ బ్యాంక్, బజాజ్ ఆటో, బజాజ్ ఫిన్ సర్వ్,అమర్ రాజా, ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్, ఐసీఐసీఐ లంబార్డ్, ఫ్యూచర్ లైఫ్స్టైల్ నష్టాల్లో కొనసాగుతున్నాయి.