సియాచిన్ లో హిమపాతం.. ఇద్దరు సైనికుల మృతి!

దక్షిణ సియాచిన్ హిమపాతంలో చిక్కుకున్న ఇద్దరు సైనికులు మరణించినట్లు అధికారులు తెలిపారు. సుమారు 18,000 అడుగుల ఎత్తులో సైనికులు పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా మంచు గడ్డలు విరిగిపడడంతో ఈ ప్రమాదం తలెత్తినట్లు తెలుస్తోంది. అవలాంచ్ రెస్క్యూ టీం (ART) వెంటనే అక్కడికి చేరుకుంది ఆ సైనికులను గుర్తించి బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ వారు మరణించారు. నవంబర్ 18న సియాచిన్ హిమపాతంలో చిక్కుకుని నలుగురు ఆర్మీ సైనికులు మరియు ఇద్దరు పోర్టర్లు మరణించారు.

సియాచిన్ లో హిమపాతం.. ఇద్దరు సైనికుల మృతి!
Follow us

| Edited By:

Updated on: Nov 30, 2019 | 11:43 PM

దక్షిణ సియాచిన్ హిమపాతంలో చిక్కుకున్న ఇద్దరు సైనికులు మరణించినట్లు అధికారులు తెలిపారు. సుమారు 18,000 అడుగుల ఎత్తులో సైనికులు పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా మంచు గడ్డలు విరిగిపడడంతో ఈ ప్రమాదం తలెత్తినట్లు తెలుస్తోంది. అవలాంచ్ రెస్క్యూ టీం (ART) వెంటనే అక్కడికి చేరుకుంది ఆ సైనికులను గుర్తించి బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ వారు మరణించారు. నవంబర్ 18న సియాచిన్ హిమపాతంలో చిక్కుకుని నలుగురు ఆర్మీ సైనికులు మరియు ఇద్దరు పోర్టర్లు మరణించారు.