Breaking : మొద్దు శ్రీను హ‌త్య కేసు నిందితుడు ఓం ప్ర‌కాష్ మృతి…

| Edited By: Pardhasaradhi Peri

Jul 27, 2020 | 5:10 PM

ప‌రిటాల ర‌వి హ‌త్య కేసులో ప్ర‌ధాన నిందితుడైన మొద్దు శ్రీనును చంపిన ఓం ప్ర‌కాష్ మృతి చెందాడు.

Breaking : మొద్దు శ్రీను హ‌త్య కేసు నిందితుడు ఓం ప్ర‌కాష్ మృతి...
Follow us on

ప‌రిటాల ర‌వి హ‌త్య కేసులో ప్ర‌ధాన నిందితుడైన మొద్దు శ్రీనును చంపిన ఓం ప్ర‌కాష్ మృతి చెందాడు. గ‌త కొంత‌గాలంగా కిడ్నీ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతోన్న‌ ఓం ప్రకాష్‌ కేజీహెచ్ లో చికిత్స్ పొందుతూ తుది శ్వాస విడిచాడు. ప‌రిటాల రవీంద్ర‌ హ‌త్య కేసు నిందితుడు మొద్దు శ్రీనును జైల్లోనే చంపాడు ఓం ప్రకాష్. 2016 నుంచి అత‌డు విశాఖ సెంట్ర‌ల్ జైల్లోనే శిక్ష అనుభ‌విస్తున్నాడు.