బాపట్ల బీచ్‌లో సీఎం జగన్‌ సైకత శిల్పం

ఏపీ సీఎం జగన్‌ మోహన్‌రెడ్డి జన్మదిన వేడుకలు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. సీఎం జగన్‌ జన్మదినం పురస్కరించుకుని పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులు పలు జిల్లాల్లో  పెద్దఎత్తున సేవా కార్యక్రమాలు చేపట్టారు. గుంటూరు జిల్లాలో వైసీపీ నేతల ఆధ్వర్యంలో జగన్‌ పుట్టిన రోజులు వేడుకలు నిర్వహించారు. బాపట్ల బీచ్‌లో 24 అడుగుల సీఎం జగన్‌ సైకత శిల్పం ఏర్పాటు చేశారు పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కొరుమూరు వెంకటరెడ్డి. ఈ సందర్భంగా బీచ్‌ఒడ్డునే కేక్‌ […]

బాపట్ల బీచ్‌లో సీఎం జగన్‌ సైకత శిల్పం
Follow us

|

Updated on: Dec 21, 2019 | 3:26 PM

ఏపీ సీఎం జగన్‌ మోహన్‌రెడ్డి జన్మదిన వేడుకలు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. సీఎం జగన్‌ జన్మదినం పురస్కరించుకుని పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులు పలు జిల్లాల్లో  పెద్దఎత్తున సేవా కార్యక్రమాలు చేపట్టారు. గుంటూరు జిల్లాలో వైసీపీ నేతల ఆధ్వర్యంలో జగన్‌ పుట్టిన రోజులు వేడుకలు నిర్వహించారు. బాపట్ల బీచ్‌లో 24 అడుగుల సీఎం జగన్‌ సైకత శిల్పం ఏర్పాటు చేశారు పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కొరుమూరు వెంకటరెడ్డి. ఈ సందర్భంగా బీచ్‌ఒడ్డునే కేక్‌ కట్‌ చేశారు. జై జగన్‌ అంటూ అభిమానులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. జిల్లా ప్రధాన కేంద్రాలతో పాటు పలు నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశారు.