AP CID Notices: ఎంపీ రఘురామకృష్ణంరాజుకు ఏపీ సీఐడీ నోటీసులు..
నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుకి ఏపీ సీఐడీ నోటీసులు ఇచ్చింది. దిల్కుషా గెస్ట్హౌస్లో ఇవాళ విచారణకు హాజరవ్వాలని ఏపీ సీఐడీ అధికారులు ఆదేశించారు.
నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుకి ఏపీ సీఐడీ నోటీసులు ఇచ్చింది. దిల్కుషా గెస్ట్హౌస్లో ఇవాళ విచారణకు హాజరవ్వాలని ఏపీ సీఐడీ అధికారులు ఆదేశించారు. గతంలో మాదిరిగానే తనను హైదరాబాద్లో విచారించేలా ఆదేశాలివ్వాలంటూ ఎంపీ రఘురామకృష్ణంరాజు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీంతో ఇవాళ ఆయన విచారణకు వస్తారా.? లేదా.? అనేది ఆసక్తికరంగా మారింది.
ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేయండి. ఈ వార్తకు సంబంధించిన మిగతా కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.