కొండచరియలు విరిగిపడి పది మంది దుర్మరణం
నేపాల్లో కొండచరియలు విరిగిపడి పది మంది దుర్మరణం చెందారు. వీరిలో 9 మంది ఒకే ఫ్యామిలీకి చెందినవారని అధికారులు తెలిపారు.
నేపాల్లో కొండచరియలు విరిగిపడి పది మంది దుర్మరణం చెందారు. వీరిలో 9 మంది ఒకే ఫ్యామిలీకి చెందినవారని అధికారులు తెలిపారు. నేపాల్లో ప్రస్తుతం ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో సియాంగ్జా జిల్లాలో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో 10 మంది ప్రాణాలు విడిచారు.
“మేము 10 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నాం. వాటిలో 9 మృతదేహాలు ఒకే కుటుంబానికి చెందినవి. గాయపడిన ఒకరిని ఆసుపత్రికి తరలించాం. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి ”అని సియాంగ్జా చీఫ్ జిల్లా అధికారి గంగా బహదూర్ చెత్రి అన్నారు.
Nepal: At least 10 dead in a landslide incident in Syangja district following incessant rainfall.
“We have recovered 10 bodies out of which 9 are from the same family. One injured has been sent to hospital,” says Ganga Bahadur Chettri, Chief District Officer, Syangja, #Nepal
— ANI (@ANI) September 24, 2020
Also Read: