ఇవాళ ఇడుపులపాయకు జగన్..

వైసీపీ అధినేత, కాబోయే ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఇవాళ ఉదయం ఇడుపులపాయకు వెళ్లనున్నారు. అక్కడ తన తండ్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఘాట్‌ వద్ద నివాళులర్పించనున్నారు. అనంతరం ఇడుపులపాయ నుంచి రేణిగుంట విమానాశ్రాయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక వాహన శ్రేణిలో తిరుమల బయలుదేరి..రాత్రి అక్కడే బస చేయనున్నారు. రేపు ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనంలో శ్రీవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకోనున్నారు.

ఇవాళ ఇడుపులపాయకు జగన్..
Follow us

| Edited By:

Updated on: May 28, 2019 | 9:54 AM

వైసీపీ అధినేత, కాబోయే ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఇవాళ ఉదయం ఇడుపులపాయకు వెళ్లనున్నారు. అక్కడ తన తండ్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఘాట్‌ వద్ద నివాళులర్పించనున్నారు. అనంతరం ఇడుపులపాయ నుంచి రేణిగుంట విమానాశ్రాయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక వాహన శ్రేణిలో తిరుమల బయలుదేరి..రాత్రి అక్కడే బస చేయనున్నారు. రేపు ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనంలో శ్రీవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకోనున్నారు.