అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం..హైదరాబాద్కు చెందిన నలుగురు సజీవదహనం
కారులో మంటలు చెలరేగడంతో తేజశ్విని, శ్రీవెంకట్ సహా వారి ఇద్దరు పిల్లలు మృతి చెందారు. కారు పూర్తిగా దగ్ధమవ్వడంతో ఎముకలను పోలీసులు ఫోరెన్సిక్ ల్యాబ్కు తరలించారు. సెలవులు ఉండటంతో డల్లాస్కు వెకేషన్కు వెళ్లిన ఆ కుటుంబం.. అట్లాంటాలో ఉన్న బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది.
అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అమెరికాలోని గ్రీన్ కౌంటీ ఏరియాలో కారును ట్రక్కు ఢీకొట్టింది. ఈ ఘటనలో హైదరాబాద్కు చెందిన నలుగురు సజీవ దహనమయ్యారు. కారులో మంటలు చెలరేగడంతో తేజశ్విని, శ్రీవెంకట్ సహా వారి ఇద్దరు పిల్లలు మృతి చెందారు. కారు పూర్తిగా దగ్ధమవ్వడంతో ఎముకలను పోలీసులు ఫోరెన్సిక్ ల్యాబ్కు తరలించారు. సెలవులు ఉండటంతో డల్లాస్కు వెకేషన్కు వెళ్లిన ఆ కుటుంబం.. అట్లాంటాలో ఉన్న బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది.
వైరల్ వీడియోలు
కోటి ఆశలతో కొత్త జీవితాన్ని ప్రారంభించిన నవ జంట.. అంతలోనే..
రెండు నెలల ఆపరేషన్ సక్సెస్.. బోనులో చిక్కిన మ్యాన్ ఈటర్
అమావాస్య వేళ పచ్చని పొలంలో క్షుద్ర పూజలు.. ఏం జరిగిందంటే
చలి వణికిస్తుంటే.. ఈ ఆటో డ్రైవర్ మాస్టర్ ప్లాన్ చూశారా?
కొడుకు సమాధి వద్ద సీసీ కెమెరా ఏర్పాటు.. ఎందుకో తెలిస్తే..
సముద్ర తీరంలో ఊహించని అతిథి.. అంతలోనే
అల్లుడితో కలిసి భర్తను చంపిన అత్త.. కారణం మీరనుకున్నదేనా ??

