AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం..హైదరాబాద్‌కు చెందిన నలుగురు సజీవదహనం

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం..హైదరాబాద్‌కు చెందిన నలుగురు సజీవదహనం

Jyothi Gadda
|

Updated on: Jul 07, 2025 | 10:00 PM

Share

కారులో మంటలు చెలరేగడంతో తేజశ్విని, శ్రీవెంకట్ సహా వారి ఇద్దరు పిల్లలు మృతి చెందారు. కారు పూర్తిగా దగ్ధమవ్వడంతో ఎముకలను పోలీసులు ఫోరెన్సిక్ ల్యాబ్‌కు తరలించారు. సెలవులు ఉండటంతో డల్లాస్‌కు వెకేషన్‌కు వెళ్లిన ఆ కుటుంబం.. అట్లాంటాలో ఉన్న బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది.

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అమెరికాలోని గ్రీన్ కౌంటీ ఏరియాలో కారును ట్రక్కు ఢీకొట్టింది. ఈ ఘటనలో హైదరాబాద్‌కు చెందిన నలుగురు సజీవ దహనమయ్యారు. కారులో మంటలు చెలరేగడంతో తేజశ్విని, శ్రీవెంకట్ సహా వారి ఇద్దరు పిల్లలు మృతి చెందారు. కారు పూర్తిగా దగ్ధమవ్వడంతో ఎముకలను పోలీసులు ఫోరెన్సిక్ ల్యాబ్‌కు తరలించారు. సెలవులు ఉండటంతో డల్లాస్‌కు వెకేషన్‌కు వెళ్లిన ఆ కుటుంబం.. అట్లాంటాలో ఉన్న బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది.