అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం..హైదరాబాద్కు చెందిన నలుగురు సజీవదహనం
కారులో మంటలు చెలరేగడంతో తేజశ్విని, శ్రీవెంకట్ సహా వారి ఇద్దరు పిల్లలు మృతి చెందారు. కారు పూర్తిగా దగ్ధమవ్వడంతో ఎముకలను పోలీసులు ఫోరెన్సిక్ ల్యాబ్కు తరలించారు. సెలవులు ఉండటంతో డల్లాస్కు వెకేషన్కు వెళ్లిన ఆ కుటుంబం.. అట్లాంటాలో ఉన్న బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది.
అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అమెరికాలోని గ్రీన్ కౌంటీ ఏరియాలో కారును ట్రక్కు ఢీకొట్టింది. ఈ ఘటనలో హైదరాబాద్కు చెందిన నలుగురు సజీవ దహనమయ్యారు. కారులో మంటలు చెలరేగడంతో తేజశ్విని, శ్రీవెంకట్ సహా వారి ఇద్దరు పిల్లలు మృతి చెందారు. కారు పూర్తిగా దగ్ధమవ్వడంతో ఎముకలను పోలీసులు ఫోరెన్సిక్ ల్యాబ్కు తరలించారు. సెలవులు ఉండటంతో డల్లాస్కు వెకేషన్కు వెళ్లిన ఆ కుటుంబం.. అట్లాంటాలో ఉన్న బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది.
వైరల్ వీడియోలు
ఫుడ్ కోసం మమ్మీ అనేసిన కుక్క.. వైరల్ అవుతున్న క్రేజీ వీడియో
ఎట్టెట్లా.. కైలాస పర్వతాన్ని ఎక్కేశాడా?.. ఎవరు? ఎప్పుడు?
నదిలో వేయి లింగాలు.. ఆ మిస్టరీ ఏంటంటే..
గాలివానకు కుప్పకూలిన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ
మన కొల్హాపురి చెప్పులకు రూ. 85 వేలా?
వరుడి గొంతెమ్మ కోరిక..పెళ్లిలో వధువు దిమ్మతిరిగే ట్విస్ట్
హిమాలయాల్లో న్యూక్లియర్ డివైస్.. పెనుముప్పు తప్పదా ??

