వారికి జీతం 3 రెట్లు పెంపు.. ఒక్కొక్కరికీ నెలకు రూ.లక్షపైనే వీడియో
ప్రస్తుతం కాశీ ఆలయంలో పనిచేస్తున్న పూజారులకు, ఉద్యోగులకు నెలకు 30,000 రూపాయల జీతం అందుతుంది. ఇప్పుడు యోగి సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయంతో వారి వేతనాలు మూడు రెట్లు పెరగనున్నాయి. అంటే ఒక్కొక్కరికి నెలకు లక్ష రూపాయలకు పైగా జీతం అందనుంది. దాదాపు 40 ఏళ్ల తర్వాత కాశీ ఆలయంలో భారీగా జీతాలు పెంచడం ఇదే తొలిసారి అని యూపీ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
గతంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 1983లో ఆలయ పరిపాలనను చేపట్టింది. అప్పటి నుంచి ఉద్యోగులు, పూజారుల జీతాలపై ఇంత శ్రద్ధ పెట్టలేదని ఆలయ వర్గాలు తెలిపాయి. ఇటీవల జరిగిన 108వ సమావేశంలో కాశీ విశ్వనాథ ఆలయ ట్రస్ట్ పలు ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. సాంప్రదాయ అభ్యాసాన్ని ప్రోత్సహించే దిశగా బిర్జాపూర్ ఆలయానికి ఉన్న 46 బిగాల భూమిలో వేద విద్య శిక్షణ సంస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అంతేకాకుండా కాశీలో భక్తుల రాకపోకలను మరింత సులభతరం చేసేందుకు కాశీ విశ్వనాథ దాం, శక్తిపీఠం, విశాలాక్షి మాత ఆలయం మధ్య ప్రత్యక్షంగా ఒక మార్గాన్ని ఏర్పాటు చేసేందుకు అక్కడున్న భవనాలను కొనగోలు చేయాలని ట్రస్ట్ నిర్ణయించింది.
మరిన్ని వీడియోల కోసం :
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. దంచికొట్టనున్న వర్షాలు వీడియో
రైల్లో ప్రయాణిస్తుండగా గర్భిణికి పురిటి నొప్పులు..అంతలోనే వీడియో
షాకింగ్ ఘటన.. అప్పుడే పుట్టిన శిశువును చూసి వైద్యులు షాక్ వీడియో
కాలిన శరీరం..అయినా కొడుకు పుస్తకాలను చదివి… లా కాలేజ్లో సీటు పొంది వీడియో
వైరల్ వీడియోలు
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో
