Telangana: డబ్బులు కట్టేందుకు బ్యాంక్‌కి వెళ్లగా.. క్యాషియర్ చేసిన పనికి సీన్ కాస్తా సితారయ్యింది.!

తమ గ్రూప్ డబ్బు బ్యాంక్‌లో కట్టాలని ఓ వ్యక్తి ఏటీఎంకి వెళ్లాడు. తనకు కావాల్సిన నగదును మొత్తం ఏటీఎం నుంచి విత్‌డ్రా చేశాడు. ఇక ఆ డబ్బును బ్యాంకులో కట్టేందుకు వెళ్లగా.. అక్కడి బ్యాంక్ ఉద్యోగి నోట్లన్నీ లెక్కపెట్టి.. ఒకటి దొంగ నోటు ఉందని చెప్పడంతో దెబ్బకు షాక్ అయ్యాడు బాధితుడు.

Telangana: డబ్బులు కట్టేందుకు బ్యాంక్‌కి వెళ్లగా.. క్యాషియర్ చేసిన పనికి సీన్ కాస్తా సితారయ్యింది.!

|

Updated on: May 10, 2024 | 5:01 PM

తమ గ్రూప్ డబ్బు బ్యాంక్‌లో కట్టాలని ఓ వ్యక్తి ఏటీఎంకి వెళ్లాడు. తనకు కావాల్సిన నగదును మొత్తం ఏటీఎం నుంచి విత్‌డ్రా చేశాడు. ఇక ఆ డబ్బును బ్యాంకులో కట్టేందుకు వెళ్లగా.. అక్కడి బ్యాంక్ ఉద్యోగి నోట్లన్నీ లెక్కపెట్టి.. ఒకటి దొంగ నోటు ఉందని చెప్పడంతో దెబ్బకు షాక్ అయ్యాడు బాధితుడు. ఈ ఘటన తెలంగాణలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే.. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని పద్మావతి నగర్‌లో ఉన్న ఏటీఎంలో గురువారం గంగాధర్ అనే వ్యక్తి రూ. 8500 డబ్బులు విత్‌డ్రా చేశాడు. బ్యాంక్‌లో గ్రూపు డబ్బులు కట్టేందుకు.. ఆ డబ్బును కాస్తా బ్యాంక్‌కు తీసుకెళ్లాడు. ఆ డబ్బులు బ్యాంక్‌లో కట్టగా.. ఒక్క నోటు డూప్లికేట్‌ది వచ్చిందని.. నోటుపై గీతలు గీసి సదరు బాధితుడి చేతిలో పెట్టాడు క్యాషియర్. సదరు బాధితుడు క్యాష్ విత్‌డ్రా చేసిన ఏటీఎం దగ్గరకు వెళ్లి.. విషయాన్ని వివరించగా.. ఆ నోటుతో తమ బ్యాంకుకు సంబంధం లేదని అక్కడి అధికారులు చెప్పినట్టు వాపోయాడు. ఆటో డ్రైవర్‌గా జీవిస్తున్న తనకు దొంగ నోటు రావడంతో ఒకరోజు సంపదన పోయిందని వాపోయాడు బాధితుడు. ఇలాంటి ఘటన ఇంకా ఎవరికి జరగకూడదని బాధితుడు అన్నాడు.

Follow us
Latest Articles
మీ పిల్లలు స్మార్ట్‌ఫోన్‌కు బానిసలవుతున్నారా? ఇలా చేయండి
మీ పిల్లలు స్మార్ట్‌ఫోన్‌కు బానిసలవుతున్నారా? ఇలా చేయండి
కేన్స్‌లో కన్నప్ప.. రెడ్ కార్పెట్‌పై మంచు ఫ్యామిలీ సందడి.. వీడియో
కేన్స్‌లో కన్నప్ప.. రెడ్ కార్పెట్‌పై మంచు ఫ్యామిలీ సందడి.. వీడియో
ప్రశాంతంగా ముగిసిన ఐదో విడత పోలింగ్.. ఆరో దశ ఎప్పుడంటే..
ప్రశాంతంగా ముగిసిన ఐదో విడత పోలింగ్.. ఆరో దశ ఎప్పుడంటే..
జియో గుడ్‌న్యూస్‌..అతి తక్కువ ధరల్లోనే జియో 5జీ స్మార్ట్‌ ఫోన్‌
జియో గుడ్‌న్యూస్‌..అతి తక్కువ ధరల్లోనే జియో 5జీ స్మార్ట్‌ ఫోన్‌
జోరు కొనసాగేనా? ఎలిమినేటర్ మ్యాచుల్లో ఆర్సీబీ గత రికార్డులు ఇవే
జోరు కొనసాగేనా? ఎలిమినేటర్ మ్యాచుల్లో ఆర్సీబీ గత రికార్డులు ఇవే
ఎల్‌టీఏ విషయంలో ఉద్యోగులకు షాక్..!
ఎల్‌టీఏ విషయంలో ఉద్యోగులకు షాక్..!
రైతులకు గుడ్ న్యూస్.. రేవంత్ కేబినెట్ సంచలన నిర్ణయాలు ఇవే..
రైతులకు గుడ్ న్యూస్.. రేవంత్ కేబినెట్ సంచలన నిర్ణయాలు ఇవే..
ఈపీఎఫ్ డెత్ క్లెయిమ్ చేసే వారికి అలెర్ట్.. ఆ కీలక నియమాల మార్పు
ఈపీఎఫ్ డెత్ క్లెయిమ్ చేసే వారికి అలెర్ట్.. ఆ కీలక నియమాల మార్పు
కొత్తగా ట్రై చేయాలని స్మోకీ పాన్ తిన్న బాలిక.. కడుపులో రంధ్రం
కొత్తగా ట్రై చేయాలని స్మోకీ పాన్ తిన్న బాలిక.. కడుపులో రంధ్రం
కల్కి ప్రమోషన్ల జోరు పెంచుదామా బుజ్జీ
కల్కి ప్రమోషన్ల జోరు పెంచుదామా బుజ్జీ