Bhagyanagar Declaration: నేడు భాగ్యనగర్ డిక్లరేషన్.. లైవ్ వీడియో

Updated on: Jul 03, 2022 | 1:22 PM

కాషాయ దళం కదనోత్సహానికి హైదరాబాద్‌ వేదికైంది. హెచ్‌ఐసీసీలో బీజేపీ జాతీయ కార్యవర్గాలు ముగిసిన తర్వాత ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు, బీజేపీ సీఎంలు, జాతీయస్థాయి నాయకులు సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో జరిగే విజయ సంకల్ప సభకు రానున్నారు. సభ కోసం పరేడ్‌ గ్రౌండ్స్‌లో భారీ ఏర్పాట్లు చేశారు.

Published on: Jul 03, 2022 12:03 PM