కుమారుడు జైలుకు వెళ్లడంతో బెంగపెట్టుకున్న ఆమెకు గుండెపోటు వచ్చింది. దీంతో కుటుంబసభ్యులు బీబీ జాన్ ను నెల్లూరు బొల్లినేని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న జానీ మాస్టర్ సతీమణి సుమలతా అలియాస్ ఆయేషా ఆస్పత్రికి వచ్చారు. తన అత్తమ్మ ఆరోగ్య పరిస్థితి పై ఆరా తీశారు. ఈక్రమంలోనే జానీ మాస్టర్ అకౌంట్ నుంచే ఓ సంచలన పోస్ట్ పెట్టారు అయేషా.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.