ఎంఎంటీఎస్ రైలు సర్వీసులకు సంబంధించ హైదరాబాద్ ప్రజలకు దక్షిణ మధ్య రైల్వే కీలక అప్ డేట్ చేసింది. ట్రాక్ నిర్వహణ పనుల కారణంగా ఇవాళ (శనివారం) పలు రైలు సర్వీసులను రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది. ఫలక్ నుమా- లింగంపల్లి, లింగంపల్లి – ఫలక్ నుమా, హైదరాబాద్ – లింగంపల్లి, లింగంపల్లి – హైదరాబాద్ మార్గాల్లో నడిచే 10 రైళ్లను రద్దు చేస్తున్నట్లు వివరించింది. ప్రయాణీకులు ఈ మార్పులను గమనించాలని, తమకు సహకరించాలని కోరారు. ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని సూచించారు. రద్దైన రైళ్ల విషయానికొస్తే.. లింగంపల్లి హైదారాబాద్ మార్గంలో 2, లింగంపల్లి హైదరాబాద్ రూట్లో 2, ఫలక్నుమా- లింగంపల్లి మార్గంలో 3, లింగంపల్లి- ఫలక్నుమా మార్గంలో 3 రైలు సర్వీసులు రద్దయ్యాయి..
లింగంపల్లి- హైదరాబాద్ మార్గంలో..
47139,47140
హైదరాబాద్- లింగంపల్లి రూట్లో..
47114, 47118
ఫలక్నుమా- లింగంపల్లి మార్గంలో..
47158,47160,47216
లింగంపల్లి- పలక్నుమా రూట్లో..
47181,47183, 47186
Due to track maintenance works, the following MMTS services are cancelled on 17th Dec as detailed below:
47139 Lingampalli – Hyderabad
47140 Lingampalli – Hyderabad
47114 Hyderabad – Lingampalli
47118 Hyderabad – Lingampalli
47158 Falaknuma – Lingampalli— South Central Railway (@SCRailwayIndia) December 17, 2022
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..