Breaking: కరోనాతో తమిళనాడు మంత్రి కన్నుమూత

కరోనాతో మరో మంత్రి కన్నుమూశారు. తమిళనాడు వ్యవసాయశాఖ మంత్రి దురైకన్ను(72) కరోనాకు చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు

Breaking: కరోనాతో తమిళనాడు మంత్రి కన్నుమూత
Follow us

| Edited By:

Updated on: Nov 01, 2020 | 6:52 AM

Minister Duraikannu death: కరోనాతో మరో మంత్రి కన్నుమూశారు. తమిళనాడు వ్యవసాయశాఖ మంత్రి దురైకన్ను(72) కరోనాకు చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన.. ఊపిరితిత్తులు పూర్తిగా దెబ్బతినడంతో శనివారం రాత్రి మరణించారు. కాగా దురైకన్ను 2006 , 2011, 2016లలో తిరునల్వేలీ జిల్లాలోని పాపనాశం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. మంచి రాజకీయ నాయకుడిగా గుర్తింపు పొందిన ఆయన మరణంతో తమిళనాట అధికార పార్టీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పలువురు ప్రముఖులు దురైకన్ను మరణంపై సంతాపం ప్రకటిస్తున్నారు.

Read More:

RCB vs SRH : కీలక మ్యాచ్‌లో హైదరాబాద్ ఘనవిజయం

పందిళ్లపల్లిలో తీవ్ర ఉద్రిక్తత..కరణం, ఆమంచి వర్గీయుల మధ్య ఘర్షణ