విరాట్ కోహ్లీ అర్ధ సెంచరీ.. పుంజుకున్న భారత్!

వరల్డ్‌కప్‌లోని లీగ్ మ్యాచ్‌లో భాగంగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్ నిలకడైన ఆటతీరు కనబరుస్తోంది. 22 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 100 పరుగులు చేసింది. క్రీజులో కెప్టెన్ విరాట్ కోహ్లీ (53; 62 బంతుల్లో 6 ఫోర్లు, 0 సిక్సర్లు), వైస్ కెప్టెన్ (47; 61 బంతుల్లో 8 ఫోర్లు, 0 సిక్సర్లు)ఉన్నారు. ఇంగ్లాండ్ బౌలర్లలో వోక్స్ ఒక వికెట్ పడగొట్టాడు. ఓపెనర్ రాహుల్ పరుగులేమి చేయకుండా పెవిలియన్ చేరాడు. #ViratKohli at #CWC19 18 […]

విరాట్ కోహ్లీ అర్ధ సెంచరీ.. పుంజుకున్న భారత్!
Follow us

|

Updated on: Jul 15, 2019 | 5:14 PM

వరల్డ్‌కప్‌లోని లీగ్ మ్యాచ్‌లో భాగంగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్ నిలకడైన ఆటతీరు కనబరుస్తోంది. 22 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 100 పరుగులు చేసింది. క్రీజులో కెప్టెన్ విరాట్ కోహ్లీ (53; 62 బంతుల్లో 6 ఫోర్లు, 0 సిక్సర్లు), వైస్ కెప్టెన్ (47; 61 బంతుల్లో 8 ఫోర్లు, 0 సిక్సర్లు)ఉన్నారు. ఇంగ్లాండ్ బౌలర్లలో వోక్స్ ఒక వికెట్ పడగొట్టాడు. ఓపెనర్ రాహుల్ పరుగులేమి చేయకుండా పెవిలియన్ చేరాడు.