జగన్ గారూ.. ఇప్పటికైనా సాక్షి పేపర్ చదవడం మానండి : లోకేష్

సీఎం జగన్‌పై మాజీ మంత్రి నారా లోకేష్ సీరియస్‌ అయ్యారు. ఇప్పటికై సాక్షిపేపర్ చదవడం మానండి అంటూ ట్విట్టర్‌ ట్వీట్ చేశారు. ‘ప్రజాధనంతో పేదవాడికి అన్ని సౌకర్యాలు ఉన్న ఎన్టీఆర్ ఇళ్లు కట్టడం తప్పు అని మీరనడం సబబు కాదు జగన్ గారు. మీరు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎం.. ఇకనైనానా సాక్షిపేపర్ చదవడం మాని, పక్కన ఉన్న అధికారులతో మాట్లాడితే నిజాలు తెలుస్తాయి. అది కూడా ఇష్టం లేదంటే.. ఇవిగో వివరాలు..’ అంటూ ఆగ్రహం వ్యక్తం […]

జగన్ గారూ.. ఇప్పటికైనా సాక్షి పేపర్ చదవడం మానండి : లోకేష్
Follow us

| Edited By:

Updated on: Jul 05, 2019 | 7:53 AM

సీఎం జగన్‌పై మాజీ మంత్రి నారా లోకేష్ సీరియస్‌ అయ్యారు. ఇప్పటికై సాక్షిపేపర్ చదవడం మానండి అంటూ ట్విట్టర్‌ ట్వీట్ చేశారు. ‘ప్రజాధనంతో పేదవాడికి అన్ని సౌకర్యాలు ఉన్న ఎన్టీఆర్ ఇళ్లు కట్టడం తప్పు అని మీరనడం సబబు కాదు జగన్ గారు. మీరు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎం.. ఇకనైనానా సాక్షిపేపర్ చదవడం మాని, పక్కన ఉన్న అధికారులతో మాట్లాడితే నిజాలు తెలుస్తాయి. అది కూడా ఇష్టం లేదంటే.. ఇవిగో వివరాలు..’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు మాజీ మంత్రి లోకేష్.