టీడీపీ నేత చలసాని హత్య కేసులో తుది తీర్పు
టీడీపీ మాజీ ఎమ్మెల్యే చలసాని వెంకటేశ్వర రావు అలియాస్ పండు హత్య కేసులో నాంపల్లి కోర్టు తుది తీర్పును ఇచ్చింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు మహేందర్ రెడ్డికి కోర్టు జీవిత ఖైదు విధించింది. డబ్బు కోసమే హత్య చేసినట్లు మహేందర్ కోర్టుకు వెల్లడించాడు. కాగా 2010లో హైదరాబాద్లో వెంకటేశ్వరరావు దారుణహత్యకు గురయ్యారు. యూసఫ్గూడలోని మధురానగర్లో ఓ అపార్ట్మెంట్లో ఆయనను చంపేశారు.
టీడీపీ మాజీ ఎమ్మెల్యే చలసాని వెంకటేశ్వర రావు అలియాస్ పండు హత్య కేసులో నాంపల్లి కోర్టు తుది తీర్పును ఇచ్చింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు మహేందర్ రెడ్డికి కోర్టు జీవిత ఖైదు విధించింది. డబ్బు కోసమే హత్య చేసినట్లు మహేందర్ కోర్టుకు వెల్లడించాడు. కాగా 2010లో హైదరాబాద్లో వెంకటేశ్వరరావు దారుణహత్యకు గురయ్యారు. యూసఫ్గూడలోని మధురానగర్లో ఓ అపార్ట్మెంట్లో ఆయనను చంపేశారు.