టాప్ 10 న్యూస్ @ 5PM

| Edited By:

Oct 09, 2019 | 5:00 PM

1. సర్కార్‌తో తాడో.. పేడో..! ఆర్టీసీ జేఏసీ సంచలన నిర్ణయం..! అవసరమైతే..! టీఎస్ఆర్టీసీ సమస్యలపై తాజాగా.. ఇవాళ అఖిలపక్షం సమావేశం అయ్యింది. ఈ సమావేశానికి.. పలు రాజకీయ పార్టీలు, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలను జేఏసీ నేతలు ఆహ్వానించారు. ఈ భేటీ సందర్భంగా ఆర్టీసీ జేఏసీ కన్వీనర్.. Read more 2. కోడెల శివరామ్‌కు కోర్టులో రిలీఫ్..! ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్, దివంగత నేత కోడెల శివ ప్రసాద్ తనయుడు శివరామ్‌కు మంగళగిరి కోర్టులో ఊరట లభించింది. […]

టాప్ 10 న్యూస్ @ 5PM
Follow us on

1. సర్కార్‌తో తాడో.. పేడో..! ఆర్టీసీ జేఏసీ సంచలన నిర్ణయం..! అవసరమైతే..!

టీఎస్ఆర్టీసీ సమస్యలపై తాజాగా.. ఇవాళ అఖిలపక్షం సమావేశం అయ్యింది. ఈ సమావేశానికి.. పలు రాజకీయ పార్టీలు, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలను జేఏసీ నేతలు ఆహ్వానించారు. ఈ భేటీ సందర్భంగా ఆర్టీసీ జేఏసీ కన్వీనర్.. Read more

2. కోడెల శివరామ్‌కు కోర్టులో రిలీఫ్..!

ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్, దివంగత నేత కోడెల శివ ప్రసాద్ తనయుడు శివరామ్‌కు మంగళగిరి కోర్టులో ఊరట లభించింది. ఏపీ శాసనసభకు సంబంధించిన ఫర్నిచర్‌ గుంటూరులోని తన హీరో హోండా షోరూమ్‌కు తరలించినట్టు ఆయనపై.. Read more

3. పోలవరం అవినీతిపై విచారణ జరపండి… ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలను పట్టికుదిపేస్తున్న సమస్య.. పోలవరం ప్రాజెక్టు. దీని వేదికగా చేసుకునే ఏపీ రాజకీయాలన్నీ సాగుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో వేలకోట్ల రూపాయల నిధులు దుర్వినియోగం, అవినీతి జరిగిందని.. Read more

4. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. కేంద్ర వాతావరణ శాఖ హెచ్చరికలు

గత ఐదురోజులుగా సాయంత్రం సమయంలో కురుస్తున్న భారీ వర్షాలతో హైదరాబాద్‌ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పగలు మధ్యాహ్నం వరకు ఎండగా ఉంటూ.. సాయంత్రానికి పెద్ద పెద్ద ఉరుములతో కురుస్తున్న.. Read more

5. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్!

దీపావళి సందర్బంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు నరేంద్ర మోదీ ప్రభుత్వం కానుక అందించింది. డీఏ 5శాతం పెంపునకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపిందని ప్రకాష్‌ జవదేకర్‌ బుధవారం  మీడియాకు వెల్లడించారు. దీంతో ప్రస్తుతం.. Read more

6. ఇదేనా దేశభక్తి..? పింగళి వెంకయ్యకు “భారతరత్న” ఎందుకు ఇవ్వడం లేదు?

పింగళి వెంకయ్య.. తెలుగువారిని గర్వపడేలా చేసిన మహనీయుడు. జాతి గౌరవాన్ని తలెత్తుకుని నిలిపేలా.. ప్రతి భారతీయుడి గుండెలో దేశభక్తిని నిలిపే జెండాను రూపొందించిన గొప్ప దేశభక్తుడు. ఆయన గురించి పాఠ్య పుస్తకాల్లో.. Read more

7.  మహాబలిపురంలో చైనా అధినేత పర్యటన.. షెడ్యూల్ ఖరారు

చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ భారత్‌ పర్యటన ఖారారైంది. అక్టోబర్ 11, 12 తేదీల్లో ఆయన ప్రధాని మోదీతో కలిసి తమిళనాడులో పర్యటించనున్నారు. చెన్నై సమీపంలోని కాంచీపురంలో జిల్లాలో ఉన్న మహాబలిపురాన్ని.. Read more

8. ఇండియా ఎకానమీ మరీ దిగజారిందట.. ఐఎంఎఫ్ షాకింగ్ న్యూస్

ప్రపంచ వ్యాప్తంగా ఆర్ధిక వృద్ది రేటు మరీ బలహీనంగా.. నత్తనడకన సాగుతోందట. ముఖ్యంగా ఇండియా లో ఇది మరీ దారుణంగా ఉందని ఐఎంఎఫ్ నూతన మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టలీనా జార్జీవా అంటున్నారు. ‘ గ్లోబల్ ఎకానమీ ‘ ఎగుడు.. Read more

9. అతి తక్కువ ధరలో… లేటెస్ట్ ఫీచర్స్ తో…

భారత స్మార్ట్ ఫోన్ రంగంలో నంబర్ వన్ అయిన షావోమి మార్కెట్లోకి మరో బడ్జెట్ మొబైల్ ను తీసుకువచ్చింది. ఈ సంవత్సరం మార్చిలో ఆ సంస్థ విడుదల చేసిన రెడ్ మీ 7కు తర్వాతి వెర్షన్ అయిన రెడ్ మీ 8 నేడు(అక్టోబర్ 9) భారత.. Read more

10. టీ20 క్రికెట్‌లో ధోనీయే బెస్ట్ కెప్టెన్‌: మైఖేల్‌వాన్‌

ప్రస్తుత క్రికెట్‌లో టీమిండియా మాజీ కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోనీ పరిమిత ఓవర్ల ఆటలో అత్యుత్తమ నాయకుడని, కోహ్లీ శక్తి సామర్థ్యాలు టెస్టుల్లో అతడిని ఉత్సాహభరితమైన కెప్టెన్‌గా నిలుపుతాయని ఇంగ్లాండ్‌ మాజీ కెప్టెన్‌ మైఖేల్‌వాన్‌.. Read more