మీరు లేని లోటు భర్తీ చేయలేనిది, సన్నిహితుడిని కోల్పోయాం, అహ్మద్ పటేల్ మృతిపై సోనియా గాంధీ

కాంగ్రెస్ నేత అహ్మద్ పటేల్ మృతిపై పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తీవ్ర సంతాపం తెలిపారు.  ఆయన లేని లోటు భర్తీ చేయలేనిదన్నారు.

మీరు లేని లోటు భర్తీ చేయలేనిది, సన్నిహితుడిని కోల్పోయాం,  అహ్మద్ పటేల్ మృతిపై సోనియా గాంధీ
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Nov 25, 2020 | 2:04 PM

కాంగ్రెస్ నేత అహ్మద్ పటేల్ మృతిపై పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తీవ్ర సంతాపం తెలిపారు.  ఆయన లేని లోటు భర్తీ చేయలేనిదన్నారు. ఒక విశ్వాస పాత్రుడైన స్నేహితుడిని, సన్నిహితుడిని కోల్పోయామన్నారు. ఏళ్ళ తరబడి తనకు రాజకీయ కార్యదర్శిగా వ్యవహరించిన పటేల్ మృతి పార్టీకి తీవ్ర ఆవేదనను మిగిల్చిందని ఆమె పేర్కొన్నారు. జీవితాంతం ఆయన పార్టీకి ఎనలేని సేవలు అందించారని సోనియా అన్నారు.

ప్రధాని మోదీ ప్రగాఢ సంతాపం:

అహ్మద్ పటేల్ కన్నుమూత కాంగ్రెస్ పార్టీకి ఎనలేని లోటని ప్రధాని మోదీ తన ట్విటర్ లో పేర్కొన్నారు. దేశానికి, సమాజానికి పటేల్ అందించిన సేవలు చిరస్మరణీయమన్నారు.  ఆయన కుమారుడు ఫైసల్ కు, ఆయన కుటుంబానికి తన సంతాపాన్ని తెలియజేసినట్టు మోదీ తెలిపారు.  కాగా అహ్మద్ పటేల్ దశాబ్దాల తరబడి కాంగ్రెస్ లో వివిధ హోదాల్లో పని చేశారు. క్లిష్ట సమయాల్లో సోనియాకు విలువైన సలహాలు, సూచనలు ఇస్తూ వచ్చారు.

Latest Articles
లక్నో ఘోర పరాజయం.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి కోల్ కతా
లక్నో ఘోర పరాజయం.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి కోల్ కతా
ఈ స్టార్ ప్లేయర్లకు ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్..లిస్టులో ఎవరున్నారంటే?
ఈ స్టార్ ప్లేయర్లకు ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్..లిస్టులో ఎవరున్నారంటే?
చెన్నైకు భారీ షాక్.. టోర్నీ మొత్తానికే దూరమైన స్టార్ ప్లేయర్
చెన్నైకు భారీ షాక్.. టోర్నీ మొత్తానికే దూరమైన స్టార్ ప్లేయర్
ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యావా బ్రో! వరుసగా రెండో డక్
ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యావా బ్రో! వరుసగా రెండో డక్
పర్సనల్‌ లెవెల్‌కు చేరిన తెలంగాణ పొలిటికల్‌ వార్‌
పర్సనల్‌ లెవెల్‌కు చేరిన తెలంగాణ పొలిటికల్‌ వార్‌
'ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం బీఆర్ఎస్‎దే'.. ప్రచారంలో కేసీఆర్..
'ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం బీఆర్ఎస్‎దే'.. ప్రచారంలో కేసీఆర్..
నరైన్ విధ్వంసం.. రమణ్‌దీప్ మెరుపులు.. కోల్‌కతా భారీ స్కోరు
నరైన్ విధ్వంసం.. రమణ్‌దీప్ మెరుపులు.. కోల్‌కతా భారీ స్కోరు
క్రేజ్‌ విషయంలో దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్..
క్రేజ్‌ విషయంలో దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్..
బాల రాముడిని సన్నిధిలో మోదీ.. అయోధ్య రోడ్ షోలో పాల్గొన్న ప్రధాని.
బాల రాముడిని సన్నిధిలో మోదీ.. అయోధ్య రోడ్ షోలో పాల్గొన్న ప్రధాని.
ఇలాంటి డీల్స్‌ మళ్లీ ఎప్పుడూ రావేమో.. రూ. 20 వేలలో బడ్జెట్ లో..
ఇలాంటి డీల్స్‌ మళ్లీ ఎప్పుడూ రావేమో.. రూ. 20 వేలలో బడ్జెట్ లో..