ప్రతిష్ఠాత్మక పారిస్ ఒలింపిక్స్లో పీవీ సింధు జైత్రయాత్ర ప్రారంభమైంది. ఆదివారం (జులై 28)న జరిగిన తొలి రౌండ్ మ్యాచ్ లో తెలుగమ్మాయి అలవోకగా విజయం సాధించింది. మాల్దీవులకు చెందిన క్రీడాకారిణి ఫాతిమా అబ్దుల్ రజాక్ పై 21-9, 21-6 తేడాతో పీవీ సింధు విజయం సాధించింది. ఈ మ్యా చ్ లో సింధుకు రజాక్ ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయింది. వరుస గేమ్ల్లో సింధు మ్యాచ్ ను ఫినిష్ చేసింది. కేవలం 29 నిమిషాల్లోనే ఈ మ్యాచ్ను ముగించింది. గ్రూప్ స్టేజ్లో బుధవారం ఎస్తోనియా క్రీడాకారిణి క్రిస్టినా కూబాతో పీవీ సింధు తలపడనుంది.
#Olympics | In her quest for 3rd medal in the Olympics at the trot, Indian ace shuttler PV Sindhu defeats Fathimath Nabaaha Abdul Razzaq of Maldives in straight sets of 21-9 & 21-6 to clinch her first victory at #Paris2024
ఇవి కూడా చదవండి— ANI (@ANI) July 28, 2024
PV SINDHU REGISTERS A SOLID VICTORY AT THE PARIS OLYMPICS. 🏸pic.twitter.com/AzrSoOWDL8
— Mufaddal Vohra (@mufaddal_vohra) July 28, 2024