అన్ని పార్టీల ప్రజాప్రతినిధులకు ఐటీ నోటీసులు
తెలంగాణలో అన్ని పార్టీలకు చెందిన కొంతమంది ప్రజాప్రతినిధులను ఐటీ శాఖ నోటీసులు జారీచేసింది. తాజాగా నోటీసులు ప్రతినిధులకు చేరగా అందులో గత ఎన్నికలలో దాఖలు చేసిన అఫిడవిట్లోని వివరాలకు.. ఈ ఎన్నికలలో దాఖలు చేసిన అఫిడవిట్లోని వివరాలలో భారీ తేడాలపై సమాధానం చెప్పాలని నోటీసులో పేర్కొంది. భారీగా ఆస్తులు పెరగడం, ఐదేళ్లలో పెరిగిన ఆదాయం తదితర వివరాలను సమర్పించాలని నోటీసులు ఇచ్చారు. ప్రజా ప్రతినిధులందరికి 2014 నుంచి 2019 వరకూ భారీగా ఆస్తులు పెరగినందువల్లే ఈ నోటీసులు […]
తెలంగాణలో అన్ని పార్టీలకు చెందిన కొంతమంది ప్రజాప్రతినిధులను ఐటీ శాఖ నోటీసులు జారీచేసింది. తాజాగా నోటీసులు ప్రతినిధులకు చేరగా అందులో గత ఎన్నికలలో దాఖలు చేసిన అఫిడవిట్లోని వివరాలకు.. ఈ ఎన్నికలలో దాఖలు చేసిన అఫిడవిట్లోని వివరాలలో భారీ తేడాలపై సమాధానం చెప్పాలని నోటీసులో పేర్కొంది. భారీగా ఆస్తులు పెరగడం, ఐదేళ్లలో పెరిగిన ఆదాయం తదితర వివరాలను సమర్పించాలని నోటీసులు ఇచ్చారు. ప్రజా ప్రతినిధులందరికి 2014 నుంచి 2019 వరకూ భారీగా ఆస్తులు పెరగినందువల్లే ఈ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. అధికారికంగా ప్రజా ప్రతినిధులందరికి నోటీసులు చేరినట్లు సమాచారం.