కరోనా నివారణకు.. తెలంగాణలో స్టెరిలైజేషన్..

కరోనా ఎఫెక్ట్‌తో.. చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా మొదటిసారిగా ప్రధాని నరేంద్ర మోదీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. వచ్చే 21 రోజులూ దేశాన్ని లాక్‌డౌన్ చేస్తూ కీలక నిర్ణయాన్ని ప్రకటించారు. దీంతో.. ఏప్రిల్ 14వ తేదీవరకూ ప్రజలు ఇళ్లు దాటి బయటకు..

కరోనా నివారణకు.. తెలంగాణలో స్టెరిలైజేషన్..
Follow us

| Edited By:

Updated on: Mar 25, 2020 | 5:43 PM

కరోనా ఎఫెక్ట్‌తో.. చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా మొదటిసారిగా ప్రధాని నరేంద్ర మోదీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. వచ్చే 21 రోజులూ దేశాన్ని లాక్‌డౌన్ చేస్తూ కీలక నిర్ణయాన్ని ప్రకటించారు. దీంతో.. ఏప్రిల్ 14వ తేదీవరకూ ప్రజలు ఇళ్లు దాటి బయటకు రావడానికి ఛాన్స్ లేదు. కేవలం అత్యవసరమైన పనులు ఉంటేనే బయటకు రావాలని పేర్కొన్నారు.

ఇక తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ రోజు రోజుకీ విజృంభిస్తోంది. దీంతో ఇప్పటికే రాష్ట్రాన్ని లాక్‌డౌన్ చేశారు సీఎం కేసీఆర్. ఇళ్ల నుంచి ప్రజలను ఇంటి నుంచి బయటకు రానివ్వడం లేదు. అత్యవసరమైన పనులు ఉన్నవారిని మాత్రమే బయటకు రావాలని పేర్కొన్నారు. అందులోనూ ఇప్పుడు తెలంగాణలో 39కి కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రజల పట్ల మరింత కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు కేసీఆర్.

కాగా తెలంగాణలో కరోనా వైరస్.. కట్టడికి ఇప్పటికే లాక్‌డౌన్‌ను అమలు చేస్తుండగా.. తాజాగా స్టెరిలైజేషన్ కార్యక్రమాన్ని చేపట్టింది. అగ్నిమాపక శాఖ సహాయంతో సోడియం హైపో క్లోరైడ్‌ను బహిరంగ ప్రదేశాల్లో చల్లుతూ వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు తెలంగాణ సర్కార్ ముందుకు వచ్చింది. హైదరాబాద్, వరంగల్ లాంటి నగరాలతోపాటు పలు పట్టణాల్లోనూ దీన్ని చేపట్టింది. కాగా జీహెచ్‌ఎంసీ పరిధిలోని గత కొద్దిరోజులుగా ఈ కార్యక్రమం నడుస్తోంది.

ఇవి కూడా చదవండి: బాత్రూమ్ క్లీన్ చేస్తూ.. బట్టలు ఉతుకుతున్న క్రికెటర్

లాక్‌డౌన్ టైంలో బరువు పెరగకుండా ఇలా కేర్ తీసుకోండి..

వాట్సాప్ బంద్ కావడంలేదు.. ఆ ఫేక్ వార్తలను నమ్మకండి..

కరోనా అలెర్ట్: కొత్తవారు ఇంటికొస్తే వెయ్యి జరిమానా

సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.10 లక్షలు ప్రకటించిన చంద్రబాబు

పోలీస్ ఆఫీసర్‌పై కరోనా కేసు నమోదు.. తన కొడుకుకి కరోనా ఉందని చెప్పనందుకు..

ఫ్లాష్ న్యూస్: విశాఖలో మరో మూడు కరోనా కేసులు

ఇంట్లో ఉంటే కరోనా రాదనుకుంటే పొరపాటే.. సూచనలు ఇవే!

కరోనా బాధితులు తినే ఆహారం ఇదే

మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడితో మీరే కోటీశ్వరులు
మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడితో మీరే కోటీశ్వరులు
120 గంటలు ఏకధాటిగా వాడొచ్చు.. అతి తక్కువ ధరలో బడ్స్..
120 గంటలు ఏకధాటిగా వాడొచ్చు.. అతి తక్కువ ధరలో బడ్స్..
ఐకాన్ స్టార్ రెమ్యునరేషన్ తెలిస్తే ఫ్యూజులు అవుట్ అవ్వాల్సిందే
ఐకాన్ స్టార్ రెమ్యునరేషన్ తెలిస్తే ఫ్యూజులు అవుట్ అవ్వాల్సిందే
హైదరాబాద్‎లో‎ ఐపీఎల్ టికెట్లు దొరకడం లేదా.. అసలు కారణం ఇదే..
హైదరాబాద్‎లో‎ ఐపీఎల్ టికెట్లు దొరకడం లేదా.. అసలు కారణం ఇదే..
ప్లాస్టిక్ నాడు మానవులకు వరం అనుకున్నారు.. నేడు వ్యర్ధాలతో శాపం.
ప్లాస్టిక్ నాడు మానవులకు వరం అనుకున్నారు.. నేడు వ్యర్ధాలతో శాపం.
క్రెడిట్ కార్డు యూజర్లకు ఆ బ్యాంక్ షాక్..17 వేల కార్డుల బ్లాక్
క్రెడిట్ కార్డు యూజర్లకు ఆ బ్యాంక్ షాక్..17 వేల కార్డుల బ్లాక్
వేసవిలో పుదీనా నీరు తాగితే ఇన్ని లాభాలా..? తెలిస్తే ఇప్పుడే మొదలు
వేసవిలో పుదీనా నీరు తాగితే ఇన్ని లాభాలా..? తెలిస్తే ఇప్పుడే మొదలు
పాన్ కార్డులో తప్పులున్నాయా.. సరిచేసుకోవడం చాలా సులభం..
పాన్ కార్డులో తప్పులున్నాయా.. సరిచేసుకోవడం చాలా సులభం..
ఎలక్ట్రానిక్స్ మార్కెట్‌ వైపు రిలయన్స్ దూకుడు..
ఎలక్ట్రానిక్స్ మార్కెట్‌ వైపు రిలయన్స్ దూకుడు..
ఫోన్ ట్యాపింగ్ కేసులో రిటైర్డ్ ఐజీ ప్రమేయం.. సీపీ కలక ప్రకటన..
ఫోన్ ట్యాపింగ్ కేసులో రిటైర్డ్ ఐజీ ప్రమేయం.. సీపీ కలక ప్రకటన..