కరోనా ఇండియా లేటెస్ట్ అబ్డేట్స్: 308 మరణాలు- 9,152 కేసులు
దేశంలో కరోనా మహమ్మారి రోజురోజుకు విస్తరిస్తోంది. ఇతర దేశాలతో పోల్చుకుంటే డ్యామేజ్ తగ్గువగా ఉన్నప్పటికి..మున్ముందు పరిస్థితులు ఎలా ఉంటాయనేది ఆందోళనకరంగా మారింది. అధికారిక లెక్కల ప్రకారం సోమవారం ఉదయం 8 గంటల వరకు కరోనా మరణాలు 308కి చేరుకున్నాయి. గడిచిన 24 గంటల్లో 35 మంది మరణించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ అనౌన్స్ చేసింది. మొత్తం నమోదైన కేసులు: 9,152 యాక్టివ్ కేసులు: 7,987 కోలుకున్నవారు: 856 మరణాలు: 308
దేశంలో కరోనా మహమ్మారి రోజురోజుకు విస్తరిస్తోంది. ఇతర దేశాలతో పోల్చుకుంటే డ్యామేజ్ తగ్గువగా ఉన్నప్పటికి..మున్ముందు పరిస్థితులు ఎలా ఉంటాయనేది ఆందోళనకరంగా మారింది. అధికారిక లెక్కల ప్రకారం సోమవారం ఉదయం 8 గంటల వరకు కరోనా మరణాలు 308కి చేరుకున్నాయి. గడిచిన 24 గంటల్లో 35 మంది మరణించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ అనౌన్స్ చేసింది.
మొత్తం నమోదైన కేసులు: 9,152 యాక్టివ్ కేసులు: 7,987 కోలుకున్నవారు: 856 మరణాలు: 308