హైదరాబాద్లో హైటెక్ మోసం.. సాఫ్ట్వేర్ ఉద్యోగాల పేరుతో..
హైదరాబాద్ లో నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మీడియా త్రీ ఇంటర్నేషనల్ ప్రయివేటు లిమిటెడ్ కంపెనీ నిర్వాహకులు మోసానికి పాల్పడ్డారు. సాఫ్ట్ వేర్ కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ఒక్కొక్కరి నుంచి లక్షన్నర రూపాయలు దండుకున్నారు. దీంతో అమీర్ పేట్ లోని ఆదిత్య ట్రేడ్ సెంటర్ ప్లాట్ నెంబర్ 205లో మోసానికి గురైన బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు. తమ కార్యాలయం ఎదుట న్యూ సెన్స్ చేస్తున్నారంటూ పోలీసులకు ఉల్టా ఫిర్యాదు చేశారు మీడియా త్రీ కంపెనీ నిర్వాహకులు.
హైదరాబాద్ లో నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మీడియా త్రీ ఇంటర్నేషనల్ ప్రయివేటు లిమిటెడ్ కంపెనీ నిర్వాహకులు మోసానికి పాల్పడ్డారు. సాఫ్ట్ వేర్ కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ఒక్కొక్కరి నుంచి లక్షన్నర రూపాయలు దండుకున్నారు. దీంతో అమీర్ పేట్ లోని ఆదిత్య ట్రేడ్ సెంటర్ ప్లాట్ నెంబర్ 205లో మోసానికి గురైన బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు. తమ కార్యాలయం ఎదుట న్యూ సెన్స్ చేస్తున్నారంటూ పోలీసులకు ఉల్టా ఫిర్యాదు చేశారు మీడియా త్రీ కంపెనీ నిర్వాహకులు.