మహారాష్ట్ర సీఎంకు ఘన స్వాగతం పలికిన కేసీఆర్

మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ మేడిగడ్డకు చేరుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన విచ్చేశారు. దేవేంద్ర ఫడ్రవీస్‌కు జగన్‌కు తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్, పలువురు మంత్రులు ఘన స్వాగతం పలికారు. జల సంకల్ప హోమం కార్యక్రమంలో ఫడ్రవీస్ పాల్గొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ జాతికి అంకితం చేయనున్నారు. 

మహారాష్ట్ర సీఎంకు ఘన స్వాగతం పలికిన కేసీఆర్
Follow us

| Edited By:

Updated on: Jun 21, 2019 | 11:07 AM

మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ మేడిగడ్డకు చేరుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన విచ్చేశారు. దేవేంద్ర ఫడ్రవీస్‌కు జగన్‌కు తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్, పలువురు మంత్రులు ఘన స్వాగతం పలికారు. జల సంకల్ప హోమం కార్యక్రమంలో ఫడ్రవీస్ పాల్గొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ జాతికి అంకితం చేయనున్నారు.