సేవ చేయడానికొస్తే సీఐతో తిట్లు..

విజయవాడ కనకదుర్గమ్మ గుడిలో.. నిత్యం ఏదోఒక వివాదానికి తెరలేపుతోంది. నిన్న కానిస్టేబుల్ అర్థనగ్న ప్రదర్శన మరువకముందే.. తాజాగా.. మరో వివాదానికి తెరలేపింది. విజయవాడ ఇంద్రకీలాద్రి రాజగోపురం ఎదుట 1 టౌన్ సిఐ కాశీ విశ్వనాధ్ వీరంగం చేశాడు. అమ్మవారికి సేవ చేసేందుకు వచ్చిన స్కౌట్, గైడ్స్, విద్యార్థులపై చిందులేసిన సీఐ. అంతరాయం లోపలకి రావడానికి ఎవడు పర్మిషన్ ఎచ్చడంటూ.. విద్యార్థులను దుర్బర్షాషలు లాడారు. సేవ చేసేందుకు వచ్చిన తమను ఇలా ఘోరంగా అవమానిస్తారా అంటూ.. విద్యార్థులు అసహనం […]

సేవ చేయడానికొస్తే సీఐతో తిట్లు..
Follow us

| Edited By: Rajesh Sharma

Updated on: Oct 01, 2019 | 12:45 PM

విజయవాడ కనకదుర్గమ్మ గుడిలో.. నిత్యం ఏదోఒక వివాదానికి తెరలేపుతోంది. నిన్న కానిస్టేబుల్ అర్థనగ్న ప్రదర్శన మరువకముందే.. తాజాగా.. మరో వివాదానికి తెరలేపింది. విజయవాడ ఇంద్రకీలాద్రి రాజగోపురం ఎదుట 1 టౌన్ సిఐ కాశీ విశ్వనాధ్ వీరంగం చేశాడు. అమ్మవారికి సేవ చేసేందుకు వచ్చిన స్కౌట్, గైడ్స్, విద్యార్థులపై చిందులేసిన సీఐ. అంతరాయం లోపలకి రావడానికి ఎవడు పర్మిషన్ ఎచ్చడంటూ.. విద్యార్థులను దుర్బర్షాషలు లాడారు. సేవ చేసేందుకు వచ్చిన తమను ఇలా ఘోరంగా అవమానిస్తారా అంటూ.. విద్యార్థులు అసహనం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని.. అక్కడే వున్న మరో విద్యార్థి వీడియో తీశాడు. దీంతో.. విద్యార్థులందరూ కలిసి.. ఆందోళన చేపట్టారు. కాగా.. ఈ వివాదంపై దుర్గగుడి ఈవో స్పందించారు. వెంటనే ఈ వివాదంపై ఆరా తీసి, పరిష్కరిస్తామన్నారు.